Chandrababu: ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు

మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు ఇచ్చారు.

Published : 29 Jun 2024 19:23 IST

మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు ఇచ్చారు. ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నాయకులు స్వాగతం పలికారు. ప్రజలు, తెదేపా కార్యకర్తల నుంచి సీఎం వినతులు స్వీకరించారు. వృద్ధులు, వికలాంగుల సమస్యలను చంద్రబాబు విన్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

Tags :

మరిన్ని