Kurnool: ప్రభుత్వం మారినా తీరు మార్చుకోని అధికారులు

కర్నూలు నగరపాలక సంస్థలోని ఉన్నతాధికారుల తీరు మారలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ వారు వైకాపా నాయకుల సేవలోనే తరిస్తున్నారు.

Updated : 29 Jun 2024 15:16 IST

కర్నూలు నగరపాలక సంస్థలోని ఉన్నతాధికారుల తీరు మారలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ వారు వైకాపా నాయకుల సేవలోనే తరిస్తున్నారు. వైకాపా నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ అధికారులు స్వామిభక్తిని చాటుకోవటంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని