- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Byreddy shabari: వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ రాలేదు: ఎంపీ బైరెడ్డి శబరి
వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు.
Updated : 02 Jul 2024 18:57 IST
వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. లోక్సభలో ఆమె తొలిసారి మాట్లాడారు. ‘‘హైదరాబాద్ ప్రగతిలో చంద్రబాబు ముద్ర ఉంది. తెదేపా హయాంలో ఏపీ బాగా అభివృద్ధి చెందింది. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ ఇవాళ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. వైకాపా అధికారంలోకి రాగానే మూడు రాజధానులని మాట మార్చింది. మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ ఎక్కడా ఒక్క ఇటుక పేర్చలేదు. తెదేపా హయాంలో పోలవరం నిర్మాణం 70 శాతం పూర్తయితే వైకాపా ప్రభుత్వం ఒక్క శాతం పనులు కూడా చేయలేకపోయింది.
Tags :
మరిన్ని
-
ఒడిషా అమ్మాయి.. తెలుగులో పుడ్ వ్లోగింగ్
-
తెలంగాణ అభివృద్ధికి సహకరించమని ప్రధానిని కోరాం: డిప్యూటీ సీఎం భట్టి
-
ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లిని వెనకేసుకొచ్చిన జగన్
-
యునెస్కోలో అసోం పిరమిడ్లు!
-
రాష్ట్రంలో భారాస ఎక్కడుందో టార్చ్లైట్తో వెతుక్కోవాలి..!: సీఎం రేవంత్
-
త్వరలో జగన్ జైలుకు పోక తప్పదు: మంత్రి రామ్ప్రసాద్
-
చిన్నారికి కొండంత కష్టం.. దాతల సాయం కోసం ఎదురుచూపులు
-
రిషి సునాక్కు మళ్లీ విజయం దక్కేనా?
-
రేషన్ మాఫియాలో ఎండీయూ యజమానులు: మంత్రి నాదెండ్ల మనోహర్
-
ఉప్పాడ సముద్ర తీరం కోతతో మత్స్యకారుల అవస్థలు!
-
పార్లమెంట్లో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: మంత్రి సీతక్క
-
పిన్నెల్లికి జగన్ పరామర్శ.. రూ.25 లక్షలు ఖర్చు చేసిన మాజీ సీఎం: హోంమంత్రి అనిత
-
భవిష్యత్లో జగన్ ఓదార్పు యాత్రలకే పరిమితం: భానుప్రకాష్ రెడ్డి
-
త్వరలో ఉచిత ఇసుక విధానంపై మార్గదర్శకాలు జారీ!: మంత్రి కొల్లు
-
అవినీతి బయటపడుతుందనే సాక్ష్యాల ధ్వంసం: బోడె ప్రసాద్
-
రోజుకు 7శాతం మరణాలు.. వాయు కాలుష్యం వల్లే..!
-
సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం
-
పారిశ్రామికవాడలో తెరుచుకోనున్న మూతపడ్డ పరిశ్రమ
-
భూగోళాన్ని మింగేస్తోన్న ప్లాస్టిక్.. ఎందుకు అరికట్టలేకపోతున్నాం?
-
ఘనంగా అనంత్ అంబానీ- రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలు
-
ఆర్గానిక్ ఐస్క్రీమ్తో వ్యాపారం..రూ.కోట్లలో టర్నోవర్ సాధిస్తున్న యువకుడు
-
బిహార్లో కూలిన మరో వంతెన.. 16 రోజుల్లో పదోది..!
-
వరంగల్ను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
-
ఐదేళ్ల వైకాపా పాలనలో యథేచ్ఛగా గ్రావెల్ మాఫియా
-
దస్త్రాల కాల్చివేతలో ఇద్దరు అరెస్టు
-
అసోంలో వరదల బీభత్సం.. జలదిగ్బంధంలో 2 వేల గ్రామాలు
-
అల్లూరి క్యారెక్టర్ చేయమని ప్రభాస్ను కోరతా: శ్యామలా దేవి
-
హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం
-
కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం.. కాలి బూడిదైన ఇళ్లు, వాహనాలు
-
దొడ్డి కొమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి పొన్నం
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
-
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?