Rammohan Naidu: కంపెనీలు తీసుకొచ్చి.. ప్రజలు వలసలు వెళ్లకుండా చూస్తా!: ఎంపీ రామ్మోహన్ నాయుడు

వైకాపా ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు ఎలాంటి అభివృద్ధి చేయకపోగా.. ఆ పార్టీ నేతలు  ఎన్నికల్లో ఓట్ల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి తప్ప.. వైకాపా ప్రభుత్వం చేసింది ఏంటని ప్రశ్నించారు.

Published : 06 May 2024 17:21 IST
Tags :

మరిన్ని