- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
TG News: మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సార్.. టీచర్ బదిలీతో భావోద్వేగానికి గురైన విద్యార్థులు
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించే మార్గదర్శి గురువు. తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యత చూపే ఆదర్శమూర్తి ఉపాధ్యాయుడు.
Updated : 28 Jun 2024 13:10 IST
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించే మార్గదర్శి గురువు. తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యత చూపే ఆదర్శమూర్తి ఉపాధ్యాయుడు. గురు-శిఘ్యల బంధానికి ప్రతీకగా నిలిచే అపురూప ఘట్టానికి వేదికైంది సూర్యాపేట జిల్లా పోలుమల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల. 14 ఏళ్లుగా అదే బడిలో పనిచేస్తున్న.. తెలుగు ఉపాధ్యాయుడు సైదులు బదిలీపై వెళ్తున్న వేళ పాఠశాల ఆవరణలో ఉద్వేగభరిత దృశ్యం ఆవిష్కృతమైంది. పదోన్నతితో వెళ్తున్న తెలుగు ఉపాధ్యాయుడు సైదులుకు వీడ్కోలు సందర్భంగా విద్యార్థులంతా బోరున విలపించారు.
Tags :
మరిన్ని
-
ఇంద్రకీలాద్రిపై జూలై 6 నుంచి ఆషాఢ మాస సారె మహోత్సవం: ఈవో రామారావు
-
టీమ్ఇండియాకు అభినందనలు తెలుపుతూ 20 అడుగుల సైకతశిల్పం
-
భారత్లో పెళ్లిళ్ల ఖర్చు ఏటా రూ.10 లక్షల కోట్లు..!
-
ఏపీలో పింఛన్ల పండుగ.. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి సర్వం సిద్ధం
-
జగన్ తర్వాత అత్యధిక అక్రమార్జన పెద్దిరెడ్డిదే..!: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
-
ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?: హరీశ్రావు
-
ప్రజల నుంచి వినతుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబర్: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా
-
విశాఖ నుంచే ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తాం: మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
-
వైకాపా ప్రభుత్వ వికృత క్రీడకు.. ఆగమైన బ్రహ్మానందరెడ్డి స్టేడియం
-
సైకిల్కు ఓటేసింది నీకే కదా.. ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసుతో చిన్నారి వీడియో వైరల్
-
జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఏపీ పూర్తిగా నష్టపోయింది: మంత్రి పార్థసారథి
-
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్ కీలకపాత్ర పోషించారు: సీఎం రేవంత్రెడ్డి
-
విభజన హామీల అమలు కోసం తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలి: మంత్రి పొన్నం
-
హారన్ కొట్టాడని.. ఆర్టీసీ డ్రైవర్పై ఇద్దరు వ్యక్తుల దాడి
-
రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలి: మురళీమోహన్
-
విజయవాడలో ‘బుజ్జి’ వాహనం సందడి.. అభిమానుల కేరింతలు
-
ఇంటి ముందు గేట్లు మూసేసిన జగన్.. ఇప్పుడైనా దారి ఇస్తారా?
-
టీ20 కెప్టెన్సీలో వారిద్దరికీ పోటీ ఉండొచ్చు: క్రీడా విశ్లేషకులు వెంకటేశ్
-
విభిన్న వాతావరణ పరిస్థితులతో ఆక్వా రంగం అతలాకుతలం
-
పూడికతో జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి నిల్వ.. ఆందోళనలో రైతులు
-
సహజసిద్ధంగా నీటిశుద్ధి.. ప్లాంట్ ఏర్పాటు చేసిన విజ్ఞాన్ వర్సిటీ
-
వెంకయ్యనాయుడి చాతుర్యం, వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ
-
రేషన్ మాఫియా వెనుక వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం?
-
పీఎం నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’
-
ఫెడెక్స్ పేరిట సైబర్ నేరగాళ్ల మోసం.. రూ.కోట్లు దోపిడీ!
-
కొండాపూర్లో రామోజీరావు సంస్మరణ సభ
-
ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి.. నిధులు దండుకున్న వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
-
వైవీయూ మాజీ వీసీ, రిజిస్ట్రార్లపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు..!
-
పొద్దు పొడవక ముందే పింఛన్ల పంపిణీకి ఏపీ సర్కారు సిద్ధం..!
-
భారత్ విజయం.. తెలంగాణ సచివాలయం ఎదుట క్రికెట్ అభిమానుల సంబరాలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బైడెన్ స్థానంలో మరొకరు?- రిపబ్లికన్లకు నిక్కీ హేలీ అలర్ట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు.. సాంకేతిక సవాళ్లను అధిగమించే ప్రయత్నం
-
టీమ్ఇండియాకు రూ.125 కోట్ల బహుమతి ప్రకటించిన బీసీసీఐ
-
ఆ పార్టీ ఎంపీకే ‘డిప్యూటీ’ ఇవ్వండి.. టీఎంసీ విజ్ఞప్తి
-
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్