srinivasananda saraswati: శారదా పీఠం ఆక్రమణలు తొలగించకపోతే భవిష్యత్తులో ప్రమాదమే!

అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.

Published : 29 Jun 2024 13:45 IST

అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. శారదా పీఠం ఆక్రమణలు తొలగించకపోతే భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. అధికారులు గత ప్రభుత్వంలోనే ఉన్నామని అనుకోవద్దని,  ప్రభుత్వం మారింది.. నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.

Tags :

మరిన్ని