Jagtial: పొలాసలో విత్తన మేళా.. భారీగా తరలి వచ్చిన రైతులు

జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానంలో నిర్వహించిన విత్తన మేళాకు అన్నదాతల నుంచి అపూర్వ స్పందన లభించింది. మేలైన వరి వంగడాలు అందుతాయనే ఉద్దేశంతో కర్షకులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చారు.

Published : 25 May 2024 15:53 IST

జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానంలో నిర్వహించిన విత్తన మేళాకు అన్నదాతల నుంచి అపూర్వ స్పందన లభించింది. మేలైన వరి వంగడాలు అందుతాయనే ఉద్దేశంతో కర్షకులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చారు. శాస్ర్తవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన విత్తనాలు నాణ్యంగా ఉంటాయని వాటి కోసం పోటీపడ్డారు. అందరికీ అందించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఒక బస్తానే ఇవ్వడంపై సాగుదారులు పెదవి విరుస్తున్నారు. 

Tags :

మరిన్ని