Nimmala Ramanaidu: మోటార్‌సైకిల్‌పై దివ్యాంగుడితో మంత్రి నిమ్మల రామానాయుడు

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఓ దివ్యాంగుడిని కూర్చోబెట్టుకొని కొద్దిదూరం మోటార్‌సైకిల్‌ నడిపారు.

Updated : 02 Jul 2024 13:15 IST

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) ఓ దివ్యాంగుడిని కూర్చోబెట్టుకొని కొద్దిదూరం మోటార్‌సైకిల్‌ నడిపారు. ఈ క్రమంలో దివ్యాంగుడి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటడంతో తనకు, తన తల్లికి పింఛను నిలిపివేశారని దివ్యాంగుడు వాపోయాడు. దివ్యాంగుడి సమస్యను పరిష్కరించి మళ్లీ పింఛను అందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల అతడికి హామీ ఇచ్చారు. 

Tags :

మరిన్ని