Komatireddy: పీవీ లేకపోయుంటే నేడు దేశం ఇలా ఉండేదా?: మంత్రి కోమటిరెడ్డి

భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy) ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు.

Published : 28 Jun 2024 13:14 IST

భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy) ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్‌లోని పీవీఘాట్‌లో పుష్పాంజలి ఘటించారు. పీవీ తెచ్చిన సంస్కరణలు చరిత్రాత్మకమైనవని ఆయన కొనియాడారు.  

Tags :

మరిన్ని