Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా చెన్నైలో తెలుగు ప్రజల ఆందోళన

చంద్రబాబుకు (Chandrababu) మద్దతుగా చెన్నైలో తెలుగు ప్రజలు, ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏపీలో ఇప్పటికీ రాజధాని లేదని, మూడు రాజధానుల పేరుతో ఏపీని నాశనం చేశారని వారు ధ్వజమెత్తారు. ఏపీలో అవకాశాలు లేకే పక్క రాష్ట్రాలకు వచ్చి ఉద్యోగం చేస్తున్నామన్నారు. చంద్రబాబు విడుదల అయ్యేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. 

Published : 19 Sep 2023 12:19 IST

చంద్రబాబుకు (Chandrababu) మద్దతుగా చెన్నైలో తెలుగు ప్రజలు, ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏపీలో ఇప్పటికీ రాజధాని లేదని, మూడు రాజధానుల పేరుతో ఏపీని నాశనం చేశారని వారు ధ్వజమెత్తారు. ఏపీలో అవకాశాలు లేకే పక్క రాష్ట్రాలకు వచ్చి ఉద్యోగం చేస్తున్నామన్నారు. చంద్రబాబు విడుదల అయ్యేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. 

Tags :

మరిన్ని