Team India: టీమ్‌ఇండియా ప్రపంచకప్‌లు అందుకున్న మధుర క్షణాలు..

1983లో కపిల్‌ సేన, 2011లో ధోనీ సేన టీమ్‌ఇండియాకు వన్డే ప్రపంచకప్‌లను అందించింది. ఆ ప్రపంచకప్‌లు అందుకున్న మధుర క్షణాలను తాజాగా ఐసీసీ పంచుకుంది.

Updated : 03 Jul 2024 23:56 IST

ఐసీసీ ట్రోఫీల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్‌ సేన టీమ్‌ఇండియాకు పొట్టి ప్రపంచకప్‌ను అందించింది. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను భారతే ముద్దాడిన విషయం  తెలిసిందే. ఇక 1983లో కపిల్‌ సేన, 2011లో ధోనీ సేన టీమ్‌ఇండియాకు వన్డే ప్రపంచకప్‌లను అందించింది.  ఆ ప్రపంచకప్‌లు అందుకున్న మధుర క్షణాలను తాజాగా ఐసీసీ పంచుకుంది.

Tags :

మరిన్ని