భారత్‌దే టీ20 ప్రపంచకప్‌.. విశాఖలో క్రికెట్‌ అభిమానుల సంబరాలు

పొట్టి ప్రపంచకప్ క్రికెట్‌లో భారత్ జగజ్జేతగా నిలవడంతో ఏపీవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. జనం రోడ్లపైకి వచ్చిన సందడి చేశారు.

Updated : 30 Jun 2024 09:01 IST

పొట్టి ప్రపంచకప్ క్రికెట్‌లో భారత్ జగజ్జేతగా నిలవడంతో ఏపీవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. జనం రోడ్లపైకి వచ్చిన సందడి చేశారు. విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్డులో యువతీయువకులు బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ జెండాలు చేతపట్టుకుని కేరింతలు కొట్టారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు