Delhi vs Gujarat: ఆఖరి ఓవర్‌ టెన్షన్.. దిల్లీ గెలుపు సంబరాలు చూశారా?

ఐపీఎల్‌-17లో దిల్లీ క్యాపిటల్స్‌ కీలక విజయం సాధించింది.  బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది.

Published : 25 Apr 2024 10:37 IST

ఐపీఎల్‌-17లో బుధవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ కీలక విజయం సాధించింది. దిల్లీ బ్యాటర్లు రిషబ్‌ పంత్‌ (88 నాటౌట్‌; 43 బంతుల్లో 5×4, 8×6), అక్షర్‌ పటేల్‌ (66; 43 బంతుల్లో 5×4, 4×6) చెలరేగి ప్రత్యర్థ ముందు 225 పరుగుల లక్ష్యాన్ని నిలిపారు. అంత స్కోరు చేసినా దిల్లీకి టెన్షన్‌ తప్పలేదు. విజయానికి అత్యంత చేరువగా వచ్చిన గుజరాత్‌ కేవలం 4 పరుగుల తేడాతో ఓడింది. రషీద్‌ ఖాన్‌ ఆఖర్లో గొప్పగా పోరాడినా ఫలితం లేకపోయింది.

Tags :

మరిన్ని