- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Michaung Cyclone: చెరువులా మారిన చెన్నై నగరం
మిగ్జాం తుపాను బీభత్సానికి చెన్నై చిగురుటాకులా వణికిపోయింది. కుండపోత వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వర్షం తగ్గినప్పటికీ ముంపు కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరపాలక సిబ్బంది పడవల ద్వారా బాధితులను.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Published : 06 Dec 2023 17:14 IST
మిగ్జాం తుపాను బీభత్సానికి చెన్నై చిగురుటాకులా వణికిపోయింది. కుండపోత వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వర్షం తగ్గినప్పటికీ ముంపు కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరపాలక సిబ్బంది పడవల ద్వారా బాధితులను.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Tags :
మరిన్ని
-
టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల్లో చిగురిస్తున్న ఆశలు!
-
మార్కెట్కు అనుగుణంగా.. యువతకు నైపుణ్య శిక్షణ: మంత్రి కొండపల్లి
-
ఉభయ రాష్ట్రాలకు ఆనందాన్నిచ్చేలా సీఎంల సమావేశం జరగాలి: ఎంపీ రఘునందన్రావు
-
అక్రమాలు, అసౌకర్యాలకు నిలయంగా జగనన్న కాలనీలు
-
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస
-
వికారాబాద్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 45 మంది విద్యార్థులకు అస్వస్థత
-
రోగులకు శాపంగా మారిన వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం
-
కోట్ల రూపాయల ప్రజాధనంతో వైఎస్ విగ్రహాలు
-
ఐదుగురు ప్రధాన మంత్రులు మారినా.. 13 ఏళ్లుగా ‘వేటగాడు’మాత్రం అక్కడే!
-
త్వరలో మారబోతున్న సీమ ముఖచిత్రం.. 12లైన్ల రహదారితో మహర్దశ
-
ధర్మపురిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో భారీ ప్రవేశాలు
-
రెండు రాష్ట్రాల సీఎంల భేటీతో ఏపీఎస్ఆర్టీసీ ఆశలు తీరేనా..?
-
కారులో చెలరేగిన మంటలు.. దగ్ధమైన వాహనం
-
పీఎం సూర్యఘర్ పథకం వినియోగదార్లకు ఎంతో ఉపయుక్తం: పృథ్వీతేజ్
-
శాసనమండలి హస్తగతమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు..!
-
వారాహి దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
-
నిరుద్యోగులూ.. స్వార్థ రాజకీయాలకు బలికావొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
తిరుమలలో అక్రమాలకు నిలయాలుగా మారిన ధార్మిక పీఠాలు
-
నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ
-
నేడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ 9వ కౌన్సిల్ సమావేశం
-
పేదల భూములను కొల్లగొట్టిన వైకాపా పెత్తందార్లు..!
-
రాజధాని అమరావతి ఓఆర్ఆర్కు కేంద్రం పచ్చజెండా
-
విజయనగరం సర్వజన ఆస్పత్రిలో సౌకర్యాల కొరత
-
ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా సాగిన సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన
-
తెలంగాణ ప్రయోజనాల విషయంలో సీఎం రేవంత్ రాజీపడొద్దు: భారాస నేత వినోద్కుమార్
-
ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్లో ఘనస్వాగతం.. వర్షంలోనూ కొనసాగిన ర్యాలీ
-
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. పంపకాల పైనే ప్రధాన చర్చ!
-
విభజన చట్టంలోని హామీల పరిష్కారంపై ముందడుగు వేయాలి: సీపీఐ నారాయణ
-
విశాఖలో ‘బుజ్జి’ వాహనం సందడి
-
అసోంలో వరదల బీభత్సం.. జలదిగ్బంధంలో 22లక్షల మంది