- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Allu Arjun: దేవిశ్రీప్రసాద్ 20ఏళ్ల క్రితం చెప్పాడు.. ఇప్పుడు బాలీవుడ్లోకి మేమిద్దరం కలిసి వెళ్లాం!: అల్లు అర్జున్
‘ఆర్య’ సినిమా చేశాక దేవిశ్రీప్రసాద్ను బాలీవుడ్లోకి వెళ్లాలని తాను చెప్పినట్టు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు దేవి.. ముందుగా తనను వెళ్లాలని.. ఆ తర్వాత వెనకే ఆయన కూడా వస్తానని అనేవారని చెప్పారు. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో ఇద్దరం ఒకేసారి బాలీవుడ్లోకి అడుగుపెట్టామని అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు జాతీయ చలన చిత్ర అవార్డులు (National Film Awards) అందుకున్న నేపథ్యంలో.. వారి కోసం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శనివారం రాత్రి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో అతిథులుగా అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ పాల్గొన్నారు.
‘ఆర్య’ సినిమా చేశాక దేవిశ్రీప్రసాద్ను బాలీవుడ్లోకి వెళ్లాలని తాను చెప్పినట్టు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు దేవి.. ముందుగా తనను వెళ్లాలని.. ఆ తర్వాత వెనకే ఆయన కూడా వస్తానని అనేవారని చెప్పారు. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో ఇద్దరం ఒకేసారి బాలీవుడ్లోకి అడుగుపెట్టామని అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు జాతీయ చలన చిత్ర అవార్డులు (National Film Awards) అందుకున్న నేపథ్యంలో.. వారి కోసం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శనివారం రాత్రి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో అతిథులుగా అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ పాల్గొన్నారు.
మరిన్ని
-
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో మరో సినిమా ప్రారంభం
-
నాకు నా కొడుకు కావాలి: హత్తుకునేలా ‘35 చిన్న కథ కాదు’ టీజర్
-
నిఖిల్ హీరోగా పాన్ ఇండియా చిత్రం.. ‘ది ఇండియా హౌస్’ ప్రారంభం
-
‘భారతీయుడు 2’ క్యాలెండర్ సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘మిస్ యూనివర్స్ 2017’
-
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా షురూ!
-
‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి మాస్ సాంగ్ ‘స్టెప్ మార్’ వచ్చేసింది
-
అల్లరి నరేశ్ మాస్: ఆసక్తికరంగా ‘బచ్చల మల్లి’ గ్లింప్స్
-
కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో సమస్యలు తొలగిపోతాయి..!: నటుడు సుమన్
-
‘కల్కి 2898 ఏడీ’.. కాంప్లెక్స్ సాంగ్ వచ్చేసింది
-
అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య
-
రామోజీరావు నింపిన స్ఫూర్తి నా గుండెలో చిరకాలం ఉంటుంది: ఎం.ఎం.కీరవాణి
-
రామోజీరావుకు భారతరత్న ఇవ్వడం సముచితం: ఎస్.ఎస్.రాజమౌళి
-
సమాజాన్ని మేల్కొలిపే గొప్ప చిత్రాలు తీసిన వ్యక్తి రామోజీరావు: మురళీ మోహన్
-
రామోజీ వల్లే ఇండస్ట్రీలో ఎంతోమందికి సెకండ్ ఇన్నింగ్స్..!: సినీ నటి జయసుధ
-
‘అధర్మాన్ని అణిచేయగా’.. ఆకట్టుకుంటున్న ‘థీమ్ ఆఫ్ కల్కి’ లిరికల్ వీడియో
-
‘భారతీయుడు 2’ ట్రైలర్ వచ్చేసింది
-
టెడ్డీబేర్ తగ్గేదే లే.. అల్లు శిరీష్ ‘బడ్డీ’ ట్రైలర్ చూశారా!
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రీలీల
-
‘బుజ్జి’తో ‘కాంతార’.. ‘కల్కి’ కారును డ్రైవ్ చేసిన రిషబ్ శెట్టి
-
సినీ పరిశ్రమ సమస్యలపై త్వరలో సీఎం చంద్రబాబుకు రిప్రజెంటేషన్ ఇస్తాం: అరవింద్
-
పవన్ కల్యాణ్ రూ.వందల కోట్లు వదులుకొని ప్రజల కోసం కష్టపడుతున్నారు: సప్తగిరి
-
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో తెలుగు సినీ నిర్మాతల భేటీ
-
అమితాబ్తో ఫైట్ సీన్.. వయసుతో సంబంధం లేదని నిరూపించారాయన: ప్రభాస్
-
యాక్షన్తో అదరగొట్టిన విజయశాంతి.. బర్త్డే స్పెషల్ చూశారా
-
థీమ్ ఆఫ్ కల్కి.. మథురలో శోభన నృత్య ప్రదర్శన
-
‘నేనిప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా!’.. హైపర్ ఆది ఛలోక్తులు
-
‘కల్కి’.. అగ్రతారలు పంచుకున్న విశేషాలివే..
-
గోవులను అక్రమంగా తరలిస్తున్నారు!: సినీనటి కరాటే కల్యాణి ఆందోళన
-
విజయ్ డబుల్ ‘యాక్షన్’.. వీడియో అదిరింది
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
‘ఆ భారత బౌలర్ కోహినూర్ వజ్రం కంటే విలువైనోడు’
-
ఏనుగుల కోసం ప్రత్యేక రెస్టారంట్, ప్లే గ్రౌండ్.. ఎక్కడో తెలుసా?
-
పేటీఎం మర్చంట్స్కు.. నెలకు కేవలం రూ.35తో ఆరోగ్య బీమా
-
నాకు పెళ్లైంది.. ఈయనే నా భర్త: నివేదా థామస్ కామెంట్స్
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. రష్యా, జపాన్ అధినేతల సంతాపం