Yevam Trailer: మీరెవరూ పట్టించుకోరా?: ఆసక్తిగా ‘యేవమ్‌’ ట్రైలర్‌

పోలీస్‌ ఆఫీసర్‌గా చాందినీ చౌదరి నటించిన చిత్రం ‘యేవమ్‌’. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది.

Updated : 24 Jun 2024 15:25 IST

చాందినీ చౌదరి (Chandini Chowdary), అషు (Ashu Reddy), వశిష్ఠ సింహా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యేవమ్‌’ (Yevam). ప్రకాశ్‌ దంతులూరి దర్శకత్వం వహించారు. ఈ నెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ట్రైలర్‌ని డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. అందులో.. పోలీస్‌ ఆఫీసర్‌గా చాందిని ఆకట్టుకున్నారు. ఓ ఘటన విషయమై ‘మీరెవరూ పట్టించుకోరా?’ అంటూ ఆమె ప్రశ్నించారు.

Tags :

మరిన్ని