YS Jagan: ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లిని వెనకేసుకొచ్చిన జగన్‌

తాము ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదని వైకాపా అధినేత జగన్ అన్నారు. ప్రజలకు మంచి చేసినా చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల ఓడిపోయామన్నారు.

Updated : 04 Jul 2024 20:15 IST

తాము ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదని వైకాపా అధినేత జగన్ అన్నారు. ప్రజలకు మంచి చేసినా చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల ఓడిపోయామన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లిని దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా తప్పుపడుతున్నా.. జగన్ మాత్రం వెనకేసుకొచ్చారు.

Tags :

మరిన్ని