- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Plastic: భూగోళాన్ని మింగేస్తోన్న ప్లాస్టిక్.. ఎందుకు అరికట్టలేకపోతున్నాం?
ప్లాస్టిక్ నివారణపై ఎంతో అవగాహన కల్పిస్తున్నా, ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. మరి, ప్లాస్టిక్ సంచులను ఎందుకు అరికట్టలేకపోతున్నాం?
చూడటానికి బాగుంటుంది. రంగు రంగుల వర్ణాల్లో లభిస్తుంది. కాలు బయటపెడితే నేనే మీకు దిక్కంటుంది. అలా అని దగ్గరయ్యామో మీ అంతు చూస్తానంటుంది. పోనీ దూరం పెడదామా అంటే అది లేనిదే పని జరగని పరిస్థితి. ఇలా మనుషుల జీవితంలో భాగమైపోయి మనతోనే జీవిస్తానంటుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ప్లాస్టిక్ సంచి గురించి. మనకు మేలు చేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా ఏటా టన్నుల కొద్దీ ప్లాస్టిక్ సంచులు చెత్తకుప్పల్లోకి, అక్కడి నుంచి భూమి పొరల్లోకి చేరుతూ పర్యావరణానికి తీరని నష్టం కల్గిస్తున్నాయి. ప్లాస్టిక్ నివారణపై ఎంతో అవగాహన కల్పిస్తున్నా, ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. మరి, ప్లాస్టిక్ సంచులను ఎందుకు అరికట్టలేకపోతున్నాం? ఈ వీడియోలో తెలుసుకుందాం.
మరిన్ని
-
టిడ్కో ఇళ్ల వద్ద మంత్రి నిమ్మల శ్రమదానం
-
ప్రమాదం అంచున ఫొటోషూట్.. ‘టెలిగ్రాఫ్ రాక్’కు క్యూ కడుతున్న పర్యటకులు!
-
ఎస్సై శ్రీను ఆత్మహత్య కేసులో నా భర్తపై ఆరోపణలు బాధాకరం: సీఐ భార్య
-
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లలాంటివి!: సీఎం చంద్రబాబు
-
రామోజీరావు.. కఠోరమైన క్రమశిక్షణకు మారు పేరు: ఎం.నాగేశ్వరరావు
-
మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడికి తగిన శిక్ష పడేలా చూస్తాం: హోం శాఖ మంత్రి అనిత
-
మా ప్రభుత్వం సర్వమతాలకు ప్రాధాన్యం ఇస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి
-
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభ పరిణామం: సీపీఐ నేత నారాయణ
-
పెట్రోల్కు బదులుగా నీళ్లు.. బంకు యజమానిపై స్థానికుల ఆగ్రహం!
-
జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలు.. కొత్త సర్కారు విచారణ!
-
ఎన్టీఆర్ భవన్కు ఏపీ సీఎం చంద్రబాబు.. కేరింతలతో కార్యకర్తల ఘన స్వాగతం
-
విద్యార్థుల ఫిర్యాదుతో ప్రిన్సిపల్పై బదిలీ వేటు!
-
ఎర్రచందనం తరలింపునకు జైలు నుంచే స్మగ్లర్ల స్కెచ్!
-
ఏపీ అభివృద్ధి ముఖచిత్రాన్నే మార్చనున్న అమరావతి ‘ఓఆర్ఆర్’ ప్రాజెక్టు..!
-
ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు సర్వం సిద్ధం
-
ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
-
ఉపాధ్యాయురాలి ఆదర్శం.. సొంత డబ్బుతో ప్రభుత్వ బడికి అద్దె చెల్లింపు!
-
ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు.. కార్యకర్తల భారీ ర్యాలీ
-
వేధింపులకు భరించలేక బలైన ఎస్సై శ్రీను!
-
గుంతకల్లు డీఆర్ఎమ్ సహా మరో నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ..!
-
విభజన సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం: భట్టి విక్రమార్క
-
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. భాజపాను గుజరాత్లో ఓడిస్తాం: రాహుల్ గాంధీ
-
ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
-
ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం: మంత్రి సత్యకుమార్
-
ప్రజావ్యతిరేక శక్తులకు రామోజీ ఎప్పుడూ తల వంచలేదు: మంత్రి తుమ్మల
-
విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
-
అడవి జంతువుల ఆకలి తీర్చే గ్రీన్ మ్యాన్..!
-
బోనమెత్తనున్న భాగ్యనగరం
-
అస్సాంలో వరద బీభత్సం.. జలదిగ్బంధంలో వేల గ్రామాలు
-
పబ్లిసిటీ కోసమే ప్రచార రథానికి వైకాపా నిప్పు!: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్