- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Guntur: న్యూ గుంటూరు రైల్వే స్టేషన్లో వసతుల కొరత
దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా రైలు ప్రయాణానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు అధికంగా రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వందే భారత్, సూపర్ ఫాస్ట్ సర్వీసులంటూ అధునాతన రైళ్లను అందుబాటులోకి తెస్తున్న రైల్వే శాఖ.. రైల్వేస్టేషన్ల నిర్వహణ మీద మాత్రం శీతకన్ను వేస్తోందని ప్రయాణికులు అంటున్నారు.
Published : 27 May 2024 14:53 IST
Tags :