BJP: భవిష్యత్‌లో జగన్ ఓదార్పు యాత్రలకే పరిమితం: భానుప్రకాష్ రెడ్డి

జైల్లో ఉన్న పిన్నెల్లిని జగన్ పరామర్శించటాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తప్పుబట్టారు.

Published : 04 Jul 2024 17:15 IST

జైల్లో ఉన్న పిన్నెల్లిని జగన్ పరామర్శించటాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తప్పుబట్టారు. గత ఐదేళ్లలో వైకాపా చేసిన అక్రమాలు, అవినీతిని కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో బయటపెడుతుందన్నారు. భవిష్యత్‌లో జగన్ ఓదార్పు యాత్రలకే పరిమితమవుతారని విమర్శించారు. విజయవాడ భాజపా కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుమల ఏడుకొండల్లో జరిగిన అవినీతి-అక్రమాలను రాబోయే రోజుల్లో భక్తుల ముందు ఉంచుతామన్నారు.      

Tags :

మరిన్ని