- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
BJP: భవిష్యత్లో జగన్ ఓదార్పు యాత్రలకే పరిమితం: భానుప్రకాష్ రెడ్డి
జైల్లో ఉన్న పిన్నెల్లిని జగన్ పరామర్శించటాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తప్పుబట్టారు.
Published : 04 Jul 2024 17:15 IST
జైల్లో ఉన్న పిన్నెల్లిని జగన్ పరామర్శించటాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తప్పుబట్టారు. గత ఐదేళ్లలో వైకాపా చేసిన అక్రమాలు, అవినీతిని కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో బయటపెడుతుందన్నారు. భవిష్యత్లో జగన్ ఓదార్పు యాత్రలకే పరిమితమవుతారని విమర్శించారు. విజయవాడ భాజపా కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుమల ఏడుకొండల్లో జరిగిన అవినీతి-అక్రమాలను రాబోయే రోజుల్లో భక్తుల ముందు ఉంచుతామన్నారు.
Tags :
మరిన్ని
-
టిడ్కో ఇళ్ల వద్ద మంత్రి నిమ్మల శ్రమదానం
-
ప్రమాదం అంచున ఫొటోషూట్.. ‘టెలిగ్రాఫ్ రాక్’కు క్యూ కడుతున్న పర్యటకులు!
-
ఎస్సై శ్రీను ఆత్మహత్య కేసులో నా భర్తపై ఆరోపణలు బాధాకరం: సీఐ భార్య
-
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లలాంటివి!: సీఎం చంద్రబాబు
-
రామోజీరావు.. కఠోరమైన క్రమశిక్షణకు మారు పేరు: ఎం.నాగేశ్వరరావు
-
మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడికి తగిన శిక్ష పడేలా చూస్తాం: హోం శాఖ మంత్రి అనిత
-
మా ప్రభుత్వం సర్వమతాలకు ప్రాధాన్యం ఇస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి
-
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభ పరిణామం: సీపీఐ నేత నారాయణ
-
పెట్రోల్కు బదులుగా నీళ్లు.. బంకు యజమానిపై స్థానికుల ఆగ్రహం!
-
జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలు.. కొత్త సర్కారు విచారణ!
-
ఎన్టీఆర్ భవన్కు ఏపీ సీఎం చంద్రబాబు.. కేరింతలతో కార్యకర్తల ఘన స్వాగతం
-
విద్యార్థుల ఫిర్యాదుతో ప్రిన్సిపల్పై బదిలీ వేటు!
-
ఎర్రచందనం తరలింపునకు జైలు నుంచే స్మగ్లర్ల స్కెచ్!
-
ఏపీ అభివృద్ధి ముఖచిత్రాన్నే మార్చనున్న అమరావతి ‘ఓఆర్ఆర్’ ప్రాజెక్టు..!
-
ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు సర్వం సిద్ధం
-
ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
-
ఉపాధ్యాయురాలి ఆదర్శం.. సొంత డబ్బుతో ప్రభుత్వ బడికి అద్దె చెల్లింపు!
-
ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు.. కార్యకర్తల భారీ ర్యాలీ
-
వేధింపులకు భరించలేక బలైన ఎస్సై శ్రీను!
-
గుంతకల్లు డీఆర్ఎమ్ సహా మరో నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ..!
-
విభజన సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం: భట్టి విక్రమార్క
-
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. భాజపాను గుజరాత్లో ఓడిస్తాం: రాహుల్ గాంధీ
-
ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
-
ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం: మంత్రి సత్యకుమార్
-
ప్రజావ్యతిరేక శక్తులకు రామోజీ ఎప్పుడూ తల వంచలేదు: మంత్రి తుమ్మల
-
విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
-
అడవి జంతువుల ఆకలి తీర్చే గ్రీన్ మ్యాన్..!
-
బోనమెత్తనున్న భాగ్యనగరం
-
అస్సాంలో వరద బీభత్సం.. జలదిగ్బంధంలో వేల గ్రామాలు
-
పబ్లిసిటీ కోసమే ప్రచార రథానికి వైకాపా నిప్పు!: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జనాల గురించే ‘భారతీయుడు 2’ మాట్లాడుతుంది.. కమల్ హాసన్
-
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ
-
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల
-
వాస్తవాన్ని గుర్తించండి.. రాహుల్కు కేంద్రమంత్రి సింధియా చురక!
-
వరుణుడి ఆటంకం.. భారత్- దక్షిణాఫ్రికా రెండో టీ20 రద్దు
-
6 సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిన సీఎం రేవంత్రెడ్డి