AP News: ఐదేళ్ల వైకాపా పాలనలో యథేచ్ఛగా గ్రావెల్ మాఫియా

ఐదేళ్ల వైకాపా పాలనలో జరిగిన గ్రావెల్ మాఫియా అంతా ఇంతా కాదు. పేదల సొంతింటి కల నిజం చేస్తామంటూ.. కోట్లు ఖర్చు చేసి రైతుల భూమిని జగన్ సర్కార్ కొనుగోలు చేసింది. గుంటూరు నగర శివార్లలో జగనన్న మున్సిపల్ కాలనీ పేరుతో వేల మంది పేదలకు ఆర్భాటంగా ప్లాట్లు కూడా పంపిణీ చేశారు.

Published : 04 Jul 2024 15:16 IST

ఐదేళ్ల వైకాపా పాలనలో జరిగిన గ్రావెల్ మాఫియా అంతా ఇంతా కాదు. పేదల సొంతింటి కల నిజం చేస్తామంటూ.. కోట్లు ఖర్చు చేసి రైతుల భూమిని జగన్ సర్కార్ కొనుగోలు చేసింది. గుంటూరు నగర శివార్లలో జగనన్న మున్సిపల్ కాలనీ పేరుతో వేల మంది పేదలకు ఆర్భాటంగా ప్లాట్లు కూడా పంపిణీ చేశారు. అయితే.. ఆ స్థలాలను మెరక చేయాల్సింది పోయి కొందరు వైకాపా నేతలు.. కాసులకు కక్కుర్తి పడి ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. ప్రభుత్వం మారినా కూడా ఇంకా గ్రావెల్ తవ్వకాలు ఆపకపోవడంతో భారీగా గోతులు ఏర్పడ్డాయి.

Tags :

మరిన్ని