Revanth Reddy: రాష్ట్రంలో భారాస ఎక్కడుందో టార్చ్‌లైట్‌తో వెతుక్కోవాలి..!: సీఎం రేవంత్‌

తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు.

Published : 04 Jul 2024 19:26 IST

తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ప్రధాని, హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై వినతిపత్రాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో భారాస ఎక్కడుందో టార్చ్‌లైట్‌తో కేసీఆర్‌ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్‌ విమర్శించారు. భాజపా, భారాస నుంచి తెలంగాణ ప్రజలు ఏమీ ఆశించట్లేదని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని