Viral Video: కరెంటు బిల్లు ఎక్కువొచ్చిందని.. విద్యుత్ తీగలపై పాకుతూ యువకుడి నిరసన

కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కౌశాంబి ప్రాంతానికి చెందిన అశోక్.. ఈ నెల రూ.8,700 కరెంటు బిల్లు రావడంతో అవాక్కయ్యాడు. హై వోల్టేజ్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా విద్యుత్ తీగలపై పాకుతూ ముందుకు వెళ్లాడు. అయితే ఆ సమయంతో కరెంటు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.   

Published : 18 Jul 2022 12:14 IST

కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కౌశాంబి ప్రాంతానికి చెందిన అశోక్.. ఈ నెల రూ.8,700 కరెంటు బిల్లు రావడంతో అవాక్కయ్యాడు. హై వోల్టేజ్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా విద్యుత్ తీగలపై పాకుతూ ముందుకు వెళ్లాడు. అయితే ఆ సమయంతో కరెంటు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.   

Tags :

మరిన్ని