UPSC: సివిల్స్‌లో రెండుసార్లు విఫలం.. మూడోసారి టాపర్‌గా ఇషితా కిశోర్

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్-2022 తుది ఫలితాల్లో నోయిడాకు చెందిన ఇషితా కిశోర్ (Ishita Kishore) ఆల్ ఇండియా మెుదటి ర్యాంక్ సాధించింది. తొలి రెండు ప్రయత్నాల్లో కనీసం ప్రిలిమ్స్ కూడా పాసవ్వని ఇషితా.. మూడోసారి సివిల్స్‌కు అర్హత సాధించడమే కాకుండా.. ఏకంగా టాపర్‌గా నిలిచి అందరి ప్రశంసలూ అందుకుంటోంది.

Published : 24 May 2023 09:19 IST

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్-2022 తుది ఫలితాల్లో నోయిడాకు చెందిన ఇషితా కిశోర్ (Ishita Kishore) ఆల్ ఇండియా మెుదటి ర్యాంక్ సాధించింది. తొలి రెండు ప్రయత్నాల్లో కనీసం ప్రిలిమ్స్ కూడా పాసవ్వని ఇషితా.. మూడోసారి సివిల్స్‌కు అర్హత సాధించడమే కాకుండా.. ఏకంగా టాపర్‌గా నిలిచి అందరి ప్రశంసలూ అందుకుంటోంది.

Tags :

మరిన్ని