Vizag Metro: కాగితాలకే పరిమితమైన విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు..!

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు (Vizag Metro) కాగితాలకే పరిమితమైంది. డీపీఆర్‌ తయారైనా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన కారిడార్లు, దూరం ఏం సరిపోతాయంటూ విస్తరణను పెంచిన వైకాపా ప్రభుత్వం.. ప్రణాళిక అమలుకు చిన్నపాటి ప్రయత్నమూ చేయలేదు. 2024కే తొలిదశ అంటూ హడావుడి చేసి.. ఆ తర్వాత కాడి వదిలేసింది. విశాఖకు మకాం అంటూ రుషికొండపై రూ.వందల కోట్లతో భవనాలు నిర్మించుకున్న జగన్‌కు.. మెట్రోపై మాత్రం మమకారం కలగలేదు. 

Published : 24 Oct 2023 13:06 IST

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు (Vizag Metro) కాగితాలకే పరిమితమైంది. డీపీఆర్‌ తయారైనా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన కారిడార్లు, దూరం ఏం సరిపోతాయంటూ విస్తరణను పెంచిన వైకాపా ప్రభుత్వం.. ప్రణాళిక అమలుకు చిన్నపాటి ప్రయత్నమూ చేయలేదు. 2024కే తొలిదశ అంటూ హడావుడి చేసి.. ఆ తర్వాత కాడి వదిలేసింది. విశాఖకు మకాం అంటూ రుషికొండపై రూ.వందల కోట్లతో భవనాలు నిర్మించుకున్న జగన్‌కు.. మెట్రోపై మాత్రం మమకారం కలగలేదు. 

Tags :

మరిన్ని