Nalgonda: సారూ.. వెళ్లొద్దు

నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని వావిల్‌కోల్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజు.. మండలంలోని కొత్తతండాకు బదిలీ అయ్యారు.

Published : 02 Jul 2024 06:09 IST

నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని వావిల్‌కోల్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజు.. మండలంలోని కొత్తతండాకు బదిలీ అయ్యారు. సోమవారం పాఠశాల నుంచి రిలీవ్‌ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు.. బాలరాజు చుట్టూచేరి  సారూ మీరు వెళ్లొద్దంటూ కంటతడి పెట్టుకున్నారు.  ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి గురయ్యారు.

 న్యూస్‌టుడే, డిండి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని