రాష్ట్ర గవర్నర్‌తో మిజోరాం గవర్నర్‌ హరిబాబు భేటీ

తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు సోమవారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Published : 02 Jul 2024 04:47 IST

మిజోరాం గవర్నర్‌ హరిబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు సోమవారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హరిబాబుకు పుష్పగుచ్ఛం అందజేసి రాధాకృష్ణన్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని