- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సైబర్ ఘోరం!
డెస్క్టాప్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు.. ఇలా అన్ని పరికరాలతో అంతర్జాలాన్ని రోజూ వాడుకుంటూనే ఉంటాం. దీని వాడకం పెరుగుతున్నకొద్దీ సైబర్ దాడుల సంఖ్యా ఎక్కువవుతూ వస్తోంది.
డెస్క్టాప్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు.. ఇలా అన్ని పరికరాలతో అంతర్జాలాన్ని రోజూ వాడుకుంటూనే ఉంటాం. దీని వాడకం పెరుగుతున్నకొద్దీ సైబర్ దాడుల సంఖ్యా ఎక్కువవుతూ వస్తోంది. కానీ మనం సైబర్ భద్రత సమాచారంపై అంతగా దృష్టి పెట్టం. అదేదో మనకు సంబంధించింది కాదని భావిస్తుంటాం. నిజానికి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంకెలను పరిశీలిస్తే గుండె గుభేలు మనక తప్పదు. మచ్చుకు కొన్ని వివరాలు ఇవిగో..
- వచ్చే సంవత్సరం నుంచి మీరు 69% వరకూ హ్యాకింగ్కు గురయ్యే అవకాశముంది.
- ప్రతి 39 సెకన్లకు ఒకరు హ్యాకింగ్ బారినపడుతున్నారు.
- ప్రతి 40 సెకన్లకు ఒక వ్యాపార సంస్థ ర్యాన్సమ్వేర్ దాడికి (కంప్యూటర్లను కట్టడి చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేయటం) బలవుతోంది.
- ప్రపంచవ్యాప్తంగా వివిధ సైబర్ దాడులతో ఒక్కొక్కరు ఆరు నెలల్లో సగటున ఎంతెంత డబ్బును కోల్పోతున్నారో తెలుసా? మాల్వేర్ దాడులను ఫిక్స్ చేయటానికి సుమారు రూ.10,300 ఖర్చు చేస్తున్నారు. సైబర్ నేరం మూలంగా రూ.37,000 కోల్పోతున్నారు. ర్యాన్సమ్ దాడుల నుంచి బయటపడటానికి రూ.23,000 చెల్లిస్తున్నారు.
- ప్రతిరోజూ కొత్తగా 2.5 లక్షల కొత్త వైరస్లు ముప్పును తెచ్చిపెడుతున్నాయి.
- సామాజిక మాధ్యమాలను వాడేవారిలో దాదాపు 50% మంది గత సంవత్సరం పాస్వర్డ్లను మార్చుకోలేదు. ఇక 20% మంది అయితే అసలు ఎన్నడూ తమ పాస్వర్డ్ను మార్చలేదు.
- మొత్తం సైబర్ దాడుల్లో 80% రష్యా, చైనా, ఉత్తర కొరియా నుంచే పుట్టుకొస్తున్నాయి.
- ముఖ్యమైన డేటాను తరచూ బ్యాకప్ చేసుకోవటాన్ని చిన్న వ్యాపార సంస్థలు పెద్దగా పట్టించుకోవటం లేదు. కేవలం 33% సంస్థలే బ్యాకప్ చేసుకుంటున్నాయి.
- వైద్యరంగంలో 75% సంస్థల వ్యవస్థలు మాల్వేర్తో కూడుకొని ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుచిత యాడ్స్ క్లిక్ చేయొద్దు!
కస్టమర్ సర్వీస్ నంబర్లు, ఆసుపత్రులు, సాఫ్ట్వేర్స్, యాప్స్.. ఇలా ఎన్నో అవసరపడుతుంటాయి. గూగుల్ సెర్చ్లో వీటి కోసం తరచూ వెతుకుతూనే ఉంటాం. మనమే కాదు.. సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు కూడా ఇదే పనిలో ఉంటారు. -
ప్రొఫైల్ గోప్యంగా..
సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ను భద్రంగా కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యం. క్రీడాకారులు, సినీ నటులు, నాయకుల వంటి ఆదరణ పొందిన, ప్రజలతో సంబంధం గలవారంటే ఏమో అనుకోవచ్చు. -
వాట్సప్ కొత్త ఫీచర్లు
వాట్సప్ పలు కొత్త ఫీచర్లను ప్రవేశ పెట్టటం మీద దృష్టి సారించింది. మీడియా అప్లోడ్ క్వాలిటీ, కమ్యూనిటీ గ్రూపుల కోసం ఈవెంట్ రిమైండర్స్, ఏఐ ఆధారిత ఇమేజెస్, ఛానల్ ఫార్వర్డింగ్ వంటివి వీటిల్లో ఉన్నాయి -
వెబ్ పేజీలు త్వరగా లోడ్ కావాలంటే?
అత్యవసరంగా ఫోన్లో ఏదో వెబ్సైట్ను క్లిక్ చేస్తాం. కానీ అది ఎంతకీ ఓపెన్ కాకపోతే? బాగా చికాకు కలుగుతుంది. గుండ్రంగా తిరుగుతూ ఉండే చక్రాన్ని చూడటం ఎవరికైనా ఇబ్బందే. -
నోటి మాటతోనే ఎమోజీ జత
నోటి మాటను రాత రూపంలోకి మార్చే ప్రక్రియ (వాయిస్ డిక్టేషన్) ఇటీవల బాగా అభివృద్ధి చెందింది. కానీ ఈ ఫీచర్ వాడకం పరిమతమే. ముఖ్యంగా కొన్ని యాసలు అర్థం చేసుకోవటంలో టూల్స్ ఇబ్బంది పడుతుంటాయి. -
వావ్.. జీపీటీ-4ఓ!
ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల అధునాతన లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం)ను పరిచయం చేసింది. దీని పేరు జీపీటీ-4ఓ. ఛాట్జీపీటి ద్వారా దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. జీపీటీ-4 కన్నా ఎక్కువ సామర్థ్యాలు గల దీనిలోని కొన్ని ఫీచర్లేంటో చూద్దాం. -
పాస్వర్డ్కు పరీక్ష
ఆన్లైన్ ఖాతాలకు పాస్వర్డే శ్రీరామరక్ష. మరి పాస్వర్డ్ బలంగా ఉందో, బలహీనంగా ఉందో అనేది తెలుసుకోవటమెలా? ఇందుకు బోలెడన్ని యాప్స్, వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి. -
ఆ నంబర్లకూ వాట్సప్ మెసేజ్
వాట్సప్లో మన ఫోన్లో సేవ్ అయిన కాంటాక్టులకే మెసేజ్లు, ఫొటోలు, డాక్యుమెంట్ల వంటివి పంపటానికి వీలుంటుంది. -
జీమెయిల్ జిందగీ
స్మార్ట్ఫోన్లు మన జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. వ్యక్తిగత పనులకే కాదు.. ఉద్యోగ, వృత్తి అవసరాలకూ తప్పనిసరయ్యాయి. -
ఆడియో ఎమోజీ!
ఎమోజీలనగానే బుల్లి బుల్లి బొమ్మలే గుర్తుకొస్తాయి. మరి ఆడియో రూపంలో ఉంటే? గూగుల్ ఫోన్ వీటిని కొత్తగా పరిచయం చేసింది. -
యూట్యూబ్ స్క్రీన్షాట్ ఇలా..
యూట్యూబ్లో ఏదో వీడియో చూస్తుంటాం. ఒక సన్నివేశం బాగా నచ్చొచ్చు. లెక్కల వంటి పాఠాలు చూస్తున్నప్పుడు వాటిని వెంటనే నోట్ చేసుకోలేకపోవచ్చు. -
వాట్సప్ ఛాట్ ఫిల్టర్
వాట్సప్ గత కొన్నిరోజులుగా గోప్యతను కాపాడుతూనే ఎన్నో వినూత్న ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఎక్కువ మందికి మెటా ఏఐని అందుబాటులోకి తేవటం దగ్గరి నుంచి యాప్ నుంచే బస్ టికెట్లు కొనుక్కోవటానికి వీలు కల్పించటం వరకూ ఎన్నో సదుపాయాలను ఆరంభించింది. -
సైన్ఇన్ లేకుండానే ఛాట్జీపీటీ
ఛాట్జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్వర్డ్ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
ఎక్స్లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
యాపిల్ పాడ్కాస్ట్లు అక్షరాల్లో..
పాడ్కాస్ట్లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్కాస్ట్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్సైట్ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్సైట్ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
-
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
-
నేనెప్పుడూ గణాంకాలు చూడను.. భారత్ గెలుపే ముఖ్యం: రోహిత్
-
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు
-
ఇదెంతో ప్రత్యేకం.. గత ఆరు నెలలు ఎలా ఉన్నాయో తెలుసు: హార్దిక్
-
టీమ్ఇండియా విజయం.. సినీ ప్రముఖుల ఆనందం.. ఎవరేమన్నారంటే?