- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20 WC 2026: టీ20 ప్రపంచ కప్ 2026 స్వరూపం ఇదే! 12 జట్లకు నేరుగా అర్హత
2026లో జరిగే టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2026) స్వరూపాన్ని ఐసీసీ ప్రకటించింది.
ముంబయి: ఈ టీ20 వరల్డ్ కప్ ముగిసిందో లేదో వచ్చే పొట్టి కప్ (2026) స్వరూపాన్ని ఐసీసీ ప్రకటిచింది. ఇటీవల ముగిసిన పొట్టి కప్ మాదిరిగానే రెండు ప్రాథమిక రౌండ్లు, నాకౌట్గా టోర్నీ ఉంటుంది. 2024 తరహాలోనే 2026లోనూ 20 జట్లు పోటీపడతాయి. 2026 టీ20 ప్రపంచ కప్లో మొత్తం 12 జట్లకు నేరుగా అర్హత లభించనుంది. ఆతిథ్య జట్ల హోదాలో భారత్, శ్రీలంకతోపాటు రన్నరప్ హోదాలో దక్షిణాఫ్రికాకు నేరుగా అవకాశం లభించింది.
2024 టీ20 ప్రపంచ కప్లో సూపర్-8కు అర్హత సాధించిన అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, అమెరికా వచ్చే ప్రపంచ కప్నకు నేరుగా క్వాలిఫై అయ్యాయి. ఈ సారి సూపర్-8కు చేరుకోలేనప్పటికీ జూన్ 30నాటికి టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా న్యూజిలాండ్ (6వ ర్యాంకు), పాకిస్థాన్ (7వ ర్యాంకు), ఐర్లాండ్ (11వ ర్యాంక్) 2026 టీ20 వరల్డ్ కప్కు అర్హత సాధించాయి. మరో 8 జట్ల ఎంపిక కోసం ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫయింగ్ టోర్నీలు జరుగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ను చివరివరకూ చూశా.. భారత్ బ్రాండ్ క్రికెట్ అద్భుతం: పాక్ పేసర్
పొట్టి కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. భారత్ విజయంపై పాక్ మాజీలు కొందరు అక్కసు వెళ్లగక్కగా.. ఆ జట్టు పేసర్ మాత్రం అభినందనలు తెలిపాడు. -
నంబర్ వన్గా హార్దిక్ పాండ్య.. 12 స్థానాలు ఎగబాకిన బుమ్రా
ఐసీసీ ర్యాంకింగ్స్ ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య (Hardik Pandya) అగ్ర స్థానంలో నిలిచాడు. -
రోహిత్-విరాట్ నిర్ణయంతో షాక్ అయ్యా.. వారిని భర్తీ చేయడం సవాలే: స్టార్ పేసర్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్బై చెప్పేశారు. అయితే, ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులతోపాటు వారి సహచరులను కూడా షాక్కు గురి చేసింది. -
రోహిత్ - కోహ్లీ వీడ్కోలు.. ఆ స్థానాల్ని భర్తీ చేసే ఆ ఇద్దరు ఎవరు?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికిన వేళ.. ఆ స్థానాన్ని భర్తీ చేసే ఇద్దరు ఎవరు? మీ మాట పోల్లో ఓటేసి చెప్పండి. -
సూర్య క్యాచ్ సరైందే.. ముందు మీ బుర్రను సరిచేసుకోండి: చోప్రా
దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ను భారత్ రెండోసారి కైవసం చేసుకుంది. ఫైనల్లో చివరి ఓవర్లో అద్భుతమైన క్యాచ్తో సూర్య టీమ్ఇండియాకు కప్ను అందించాడు. -
కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
ఫామ్ కోల్పోయినప్పుడు ఆటగాడికి కెప్టెన్ నుంచి మద్దతు లభిస్తే.. తిరిగి పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో ధోనీ, రోహిత్ సక్సెస్ కావడం గమనార్హం. -
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
పదకొండేళ్లప్పుడు భారత్ ఓడిపోవడం చూసిన ఓ కుర్రాడు.. రెండు ప్రపంచ కప్లు నెగ్గడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే.. మాజీ క్రికెట్ గౌతమ్ గంభీర్. -
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
వరల్డ్ కప్లో మ్యాచ్ ఆడేందుకు ప్రతి ఆటగాడూ ఉత్సాహం చూపిస్తాడు. ఇక పెద్ద జట్టుతో మ్యాచ్ అంటే సిద్ధంగా ఉంటారు. కానీ, బంగ్లాదేశ్ బౌలర్ మాత్రం అతి నిద్రతో తుది జట్టులో స్థానం కోల్పోయాడు. -
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
100 మీటర్ల పరుగు అనగానే ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు! అతడి అనితర సాధ్యమైన రికార్డులు గుర్తొస్తాయి. తన ఆటతో హవభావాలతో స్ప్రింట్కు అతడు తెచ్చిన క్రేజ్ అలాంటిది. బోల్ట్ రిటైరై ఏడేళ్లయినా అతడిలా పరుగులో ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు రాలేదు. -
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత తాను టీమ్ండియా కోచ్గా తప్పుకోవాలని అనుకున్నానని, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ తనను ఆపాడని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
రోహిత్ వారసుడెవరు?
ఎన్నో ఏళ్ల కల తీరింది. ఎట్టకేలకు భారత్ ఒక ఐసీసీ ట్రోఫీ అందుకుంది. 2007లో పొట్టి కప్పు మొదలైనపుడు అందుకున్న టైటిల్.. మళ్లీ ఇప్పుడు భారత్ చేతికి చిక్కింది. ఈ విజయంతో ఎంతో సంతృప్తిగా టీ20లకు గుడ్బై చెప్పాడు రోహిత్ శర్మ. -
అంతా కలలాగే..
టీ20 ప్రపంచకప్ గెలవడం కలలాగే అనిపిస్తోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ విజయం తాలూకు అనుభూతులను మరి కొంత కాలం ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తోందని అతను చెప్పాడు. -
వింబుల్డన్ ఛాంపియన్కు చెక్
వింబుల్డన్ ఆరంభంలోనే షాక్! మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ వొండ్రుసోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. స్పెయిన్ అన్సీడెడ్ జెస్సికా బౌజాస్ 6-4, 6-2తో వరుస సెట్లలో ఆరోసీడ్ వొండ్రుసోవా ఆట కట్టించింది. -
క్వార్టర్స్లో ఫ్రాన్స్
ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు యూరో 2024 క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లాయి. మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఫ్రాన్స్ 1-0తో బెల్జియంపై విజయం సాధించింది. -
భారత జట్టులో సాయి, జితేష్
యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజు శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో తొలి రెండు మ్యాచ్లకు ఈ ముగ్గురికి భారత జట్టులో చోటు కల్పించారు. -
పారిస్ ఒలింపిక్స్లో జ్యోతి!
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్లో పోటీ పడనున్న తొలి భారత అథ్లెట్గా రికార్డులకెక్కనుంది! ర్యాంకింగ్ కోటాలో జ్యోతి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైనల్ను చివరివరకూ చూశా.. భారత్ బ్రాండ్ క్రికెట్ అద్భుతం: పాక్ పేసర్
-
ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం: భట్టి
-
సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. సెన్సెక్స్ 80 వేలు తాకి వెనక్కి
-
రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం.. కృతజ్ఞతలు చెప్పిన మోదీ
-
132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్ ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ!
-
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి: చంద్రబాబు