- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
నాకౌట్స్లో ఇటలీ
ఇటలీ జట్టు యూరో ఛాంపియన్షిప్ నాకౌట్స్లో అడుగుపెట్టింది. క్రొయేషియాతో జరిగిన గ్రూప్-బి మ్యాచ్ను ఆ జట్టు 1-1తో డ్రాగా ముగించింది. 55వ నిమిషంలో మోద్రిచ్ కొట్టిన గోల్తో క్రొయేషియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
క్రొయేషియాతో మ్యాచ్ డ్రా
లీప్జిగ్ (జర్మనీ): ఇటలీ జట్టు యూరో ఛాంపియన్షిప్ నాకౌట్స్లో అడుగుపెట్టింది. క్రొయేషియాతో జరిగిన గ్రూప్-బి మ్యాచ్ను ఆ జట్టు 1-1తో డ్రాగా ముగించింది. 55వ నిమిషంలో మోద్రిచ్ కొట్టిన గోల్తో క్రొయేషియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్టాపేజ్ టైమ్లో జకాని (90+8) గోల్తో ఇటలీ స్కోరు సమం చేసింది. గ్రూప్ నుంచి రన్నరప్గా ఇటలీ ముందంజ వేసింది. ఇటలీ ఈ నెల 29న జరిగే మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో స్విట్జర్లాండ్ను ఢీకొంటుంది. మరోవైపు 1-0తో అల్బేరియాపై గెలిచిన స్పెయిన్ గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచింది.
బ్రెజిల్, కోస్టారికా మ్యాచ్ డ్రా: కోపా అమెరికాలో కోస్టారికా 0-0తో బ్రెజిల్ను నిలువరించింది. ఈ గ్రూప్-డి మ్యాచ్లో బ్రెజిల్ చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కోస్టారికా డిఫెన్స్ను ఛేదించలేకపోయింది. కోస్టారియా గోల్కీపర్ ప్యాట్రిక్ సిక్వేరా మూడు సేవ్లు చేశాడు. ఇదే గ్రూపులో జరిగిన మరో మ్యాచ్లో కొలంబియా 2-1తో పరాగ్వేను ఓడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వదలొద్దు ఇండియా
టీ20 ప్రపంచకప్లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారమే అంతిమ సమరం. అజేయంగా ఫైనల్ చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. -
ఒక్క రోజే 525 పరుగులు
టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా.. ఏమా బ్యాటింగ్! దక్షిణాఫ్రికా బౌలర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేలా.. ఏమా ఆధిపత్యం! చెపాక్ను ఊపేస్తూ.. మహిళల టెస్టులకు మరింత ఆదరణ పెంచుతూ.. -
మెరిసిన ‘లక్ష్య’ అథ్లెట్లు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరిశారు. హరియాణాలో జరిగిన మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తాచాటింది. -
గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్లు డ్రా
గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్బెట్ క్లాసిక్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానందకు డ్రాలు ఎదురయ్యాయి. -
డోపింగ్ వలలో మను
జావెలిన్ త్రోయర్ డి.పి.మను డోపింగ్ వలలో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సూచనల మేరకు అంతర్ రాష్ట్ర ఛాంపియన్షిప్కు దూరంగా ఉండాలంటూ మనును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) శుక్రవారం ఆదేశించింది. -
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా దూసుకుపోతోందని మాజీ కెప్టెన్ గంగూలీ కితాబిచ్చారు. -
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం