- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Indian wrestling: అవార్డులు వెనక్కిచ్చేసిన వినేశ్
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన ఖేల్రత్న, అర్జున అవార్డులను శనివారం వెనక్కిచ్చేసింది. అవార్డులను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసేందుకు బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో.. కర్తవ్య పథ్ వద్ద వాటిని వదిలేసింది.
దిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన ఖేల్రత్న, అర్జున అవార్డులను శనివారం వెనక్కిచ్చేసింది. అవార్డులను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసేందుకు బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో.. కర్తవ్య పథ్ వద్ద వాటిని వదిలేసింది. పోలీసులు అవార్డులను స్వాధీనం చేసుకున్నారు. బ్రిజ్భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ.. అవార్డులను వదులుకుంటానని వినేశ్ ఇంతకుముందే ప్రకటించింది. నిబంధనలను పాటించనందుకు డబ్ల్యూఎఫ్ఐని క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సమాఖ్యను నడిపించడానికి ఐఓఏ.. అడ్హక్ కమిటీని ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుమ్రా నాకంటే 1000 రెట్లు బెటర్: భారత దిగ్గజ క్రికెటర్
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ప్రదర్శనపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. తన కంటే చాలా రెట్లు బెటర్ అంటూ కొనియాడటం గమనార్హం. -
విరాట్ విధ్వంసం మాకు తెలుసు.. మేం ప్రిపేర్డ్గానే ఉన్నాం: ఇంగ్లాండ్ కోచ్
కొన్ని మ్యాచుల్లో సరిగా ఆడనంత మాత్రాన విరాట్ కోహ్లీని తక్కువగా అంచనా వేయడం లేదని ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ మాథ్యూస్ మాట్ వ్యాఖ్యానించాడు. -
అప్పుడు కెమెరా తనవైపే ఉందని కోహ్లీకి తెలియదు: మాజీ క్రికెటర్లు
బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ఔటైన తీరుపై విరాట్-రోహిత్ మాట్లాడుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్గా మారిన సంగతి తెలిసిందే. -
సెమీఫైనల్కు ఇలాంటి మైదానమా?.. అఫ్గాన్ కోచ్ అసహనం
టీ20 సెమీఫైనల్ 1కు ఎంపిక చేసిన మైదానంపై అఫ్గానిస్థాన్ కోచ్ టార్ట్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. -
కోహ్లీ, రోహిత్లను సరిపోల్చలేం.. సోషల్మీడియా వార్పై కపిల్దేవ్ స్పందన
Kapil Dev: టీమ్ ఇండియాలో కీలక ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, కోహ్లీలను సరిపోల్చడం తగదని మాజీ క్రికెటర్ కపిల్దేవ్ అన్నారు. ఎవరి శక్తిసామర్థ్యాలు, ఆట వారివని చెప్పారు. -
విరాట్ - రోహిత్లకు ముప్పు పొంచి ఉందిలా..!
టీమ్ ఇండియా ఓపెనర్లు రోహిత్ - విరాట్ మన బ్యాటింగ్ లైనప్కు దిశానిర్దేశం చేయనున్నారు. వీరిలో ఒక్కరు రెచ్చిపోయినా జట్టు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంగ్లాండ్ అమ్ముల పొదిలో వీరిపై ప్రయోగించడానికి ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చదవండి. -
అందరి దృష్టి రెండో సెమీఫైనల్పైనే .. వాతావరణం లేటెస్ట్ అప్డేట్
టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఇప్పటివరకు వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం కురవొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఇది సమష్టి విజయం.. ఫైనల్ కోసం భయం లేదు: మార్క్రమ్
టీ20 ప్రపంచకప్ సిరీస్లో తొలిసారిగా ఫైనల్కు చేరడం చాలా ఆనందంగా ఉందని మార్క్రమ్ అన్నాడు. తాను కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఈ గెలుపు కేవలం తనొక్కడి వల్లే సాధ్యం కాలేదని ఇదంతా జట్టు విజయమేనని చెప్పుకొచ్చాడు. -
అలా ఆడడంపైనే మా దృష్టి.. ఇంగ్లాండ్తో సెమీస్పై కెప్టెన్ రోహిత్
IND Vs ENG Semifinal: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్-2లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో అనుసరించే వ్యూహాల సహా పలు అంశాలపై కెప్టెన్ రోహిత్ మాట్లాడాడు. -
ఫైనల్కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా.. అఫ్గానిస్థాన్పై అలవోక విజయం
టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా ఫైనల్కు దూసుకెళ్లింది. అఫ్గాన్స్థాన్తో జరిగిన సెమీస్ పోరులో ఘన విజయం సాధించింది. -
చేతులెత్తేసిన అఫ్గాన్ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా లక్ష్యం 57
టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో సెమీస్-1 మ్యాచ్లో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు ఆలౌటయ్యారు. -
నితీశ్కు గాయం.. దూబెకు చోటు
యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి నిరాశ. టీమ్ఇండియా తరపున అరంగేట్రం కోసం ఈ విశాఖ ఆల్రౌండర్ ఎదురు చూడక తప్పదు. -
సమరానికి భారత్ సై... కాస్కో ఇంగ్లాండ్
ఎప్పుడో 2007లో మొట్టమొదటి టీ20 ప్రపంచకప్ను గెలిచాం. జట్టు నిండా ఐపీఎల్తో పొట్టి క్రికెట్లో ఆరితేరిన ఆటగాళ్లున్నా.. తర్వాత అనేక ప్రయత్నాల్లో అది అందనే లేదు. -
తొలి ఫైనల్ ఎవరిదో...
టీ20 ప్రపంచకప్లో రసవత్తర సమరానికి వేళైంది. సంచలన ప్రదర్శనతో క్రికెట్ పండితులను ఆశ్చర్యపరిచిన అఫ్గానిస్థాన్ గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో డార్క్హార్స్ దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. -
క్వార్టర్స్లో అర్జెంటీనా
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు కోపా అమెరికాలో క్వార్టర్ఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. గ్రూప్-ఎ మ్యాచ్లో ఆ జట్టు 1-0తో చిలీపై విజయం సాధించింది. -
హర్మన్ సారథ్యంలో ఒలింపిక్స్కు
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టుకు హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. -
జాతీయ అథ్లెటిక్స్ నేటి నుంచే
జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు రంగం సిద్ధమైంది. గురువారం ఆరంభమయ్యే ఈ పోటీల్లో భారత అగ్రశ్రేణి అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. -
చిన్న జట్టు పెద్ద ఆట... అప్పుడు కెన్యా.. ఇప్పుడు అఫ్గాన్
టీ20 ప్రపంచకప్లో సెమీస్కి చేరి అఫ్గానిస్థాన్ అద్భుతం సృష్టించింది. గతంలో కెన్యా కూడా ఇలానే సంచలనం సృష్టించింది. -
అతడి బౌలింగ్ వీడియో గేమ్లా ఉంటుంది.. : బుమ్రాను కొనియాడిన అర్ష్దీప్
ఈ పొట్టి ప్రపంచకప్లో బుమ్రా, అర్ష్దీప్ సింగ్ అద్భుతంగా రాణిస్తున్నారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్ వర్సెస్ సూర్య.. బాక్సాఫీసు వద్ద పోటీ.. ఎప్పుడంటే?
-
వైకాపా పాలకుల ఆర్థిక అరాచకం.. ఆ కుటుంబాలను వేదనకు గురిచేసింది: డిప్యూటీ సీఎం పవన్
-
సైబరాబాద్ పరిధిలో 18 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ
-
‘థాంక్యూ సర్’.. అన్నందుకు విమానం దించేశారు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా లక్ష్మీపార్థసారధి