లోక్‌సభ ప్యానెల్‌ స్పీకర్‌గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్‌

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా.. 9 మందితో కూడిన ప్యానెల్‌ స్పీకర్ల జాబితాను సోమవారం ప్రకటించారు. వారిలో బాపట్ల తెదేపా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ కూడా ఉన్నారు.

Updated : 02 Jul 2024 06:57 IST

మరో 8 మందికీ చోటు

స్పీకర్‌ స్థానంలో కృష్ణప్రసాద్‌

దిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా.. 9 మందితో కూడిన ప్యానెల్‌ స్పీకర్ల జాబితాను సోమవారం ప్రకటించారు. వారిలో బాపట్ల తెదేపా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ కూడా ఉన్నారు. ఆయనతో పాటు జగదంబికా పాల్, ఎ.రాజా, పి.సి.మోహన్, సంధ్యా రాయ్, దిలీప్‌ సైకియా, శెల్జా, కాకోలీ ఘోష్‌ దస్తీదార్, అవధేశ్‌ ప్రసాద్‌లు ప్యానెల్‌ స్పీకర్లుగా సభ నిర్వహణలో ఓం బిర్లాకు సహకరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని