విప్‌లుగా బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్‌

జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను అధికార విప్‌లుగా ప్రకటించాలని కోరుతూ జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఎన్డీయే శాసనసభాపక్ష నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.

Published : 02 Jul 2024 05:15 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సిఫార్సు

ఈనాడు, అమరావతి: జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను అధికార విప్‌లుగా ప్రకటించాలని కోరుతూ జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఎన్డీయే శాసనసభాపక్ష నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, రైల్వేకోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్‌లను విప్‌లుగా నియమించాలని ఆ లేఖలో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని