రాష్ట్రానికి జగన్ వద్దనడానికి సవాలక్ష కారణాలున్నాయి: కన్నా లక్ష్మీనారాయణ
‘‘ఒక్క అవకాశం’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు కొత్తగా ‘ఏపీ నీడ్స్ జగన్’ అంటూ ప్రజల్లోకి రావడం సిగ్గుచేటు.
గుంటూరు (పట్టాభిపురం), న్యూస్టుడే: ‘‘ఒక్క అవకాశం’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు కొత్తగా ‘ఏపీ నీడ్స్ జగన్’ అంటూ ప్రజల్లోకి రావడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రానికి జగన్ వద్దు అనడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి’’ అని మాజీ మంత్రి, తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరులోని నివాసంలో ఆదివారం ‘ఏపీ హేట్్స జగన్’ పుస్తకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. ‘ఏపీకి జగన్ ఎందుకు వద్దో కారణాలతో బుక్లెట్ ముద్రించాం. రాజధాని అమరావతిని నాశనం చేసి విశాఖను నిలువునా దోచుకున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నిరుద్యోగులను మోసం చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రజల్ని దగా చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని నాశనం చేశారు. అందుకే మీరు మాకొద్దు అంటున్నారు ప్రజలు. రాష్ట్రంలో దోచుకోవడానికి ఇక ఏమీ లేవు. గత ఎన్నికల్లో కేసీఆర్ డబ్బు ఇచ్చారని ఏపీ ప్రజల పొట్ట కొట్టారు’ అని కన్నా ధ్వజమెత్తారు. సమావేశంలో తెదేపా నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ కట్టడాల పేరుతో చిరుద్యోగుల ఇళ్లు కూల్చివేయటం దారుణం: ఈటల
అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చిరుద్యోగుల ఇళ్లు కూల్చివేస్తోందని భాజపా నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. -
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. -
వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్కు ప్రజలు ఓటు వేశారు: పురందేశ్వరి
వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్కు ప్రజలు ఓటు వేశారని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. -
దొంగను పట్టుకోకుండా ఇసుక పంచితే సాక్ష్యం తొలగించినట్లవుతుంది: అయ్యన్నపాత్రుడు
నియోజకవర్గంలోని గబ్బడ ఇసుక డిపోలో అక్రమ నిల్వలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమగ్ర విచారణకు ఆదేశించారు. -
భాజపాలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే: కేంద్ర మంత్రి బండి సంజయ్
ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భాజపాలో చేరాలంటే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పష్టంచేశారు. -
ఫిరాయింపులపై మాట్లాడే హక్కు భారాస నేతలకు లేదు
పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు భారాస నాయకులకు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
గాడి తప్పుతున్న విద్యావ్యవస్థను చక్కదిద్దండి
రాష్ట్రంలో గాడితప్పుతున్న విద్యావ్యవస్థను ప్రభుత్వం వెంటనే చక్కదిద్దాలని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు కోరారు. -
కేంద్రం ధోరణితోనే ఎస్సీ వర్గీకరణలో జాప్యం
ఎస్సీ వర్గీకరణ అంశంపై భాజపా ప్రభుత్వం ఇప్పటికీ నాన్చుతుండటంతో విద్య, ఉద్యోగావకాశాల్లో మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మార్పీఎస్ (టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం
రాష్ట్రంలో రోజుకో రైతు ప్రాణం పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం సిగ్గు చేటని భారాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. -
అణగారిన వర్గాల సమస్యలపై పోరాటం
ఎస్సీ వర్గీకరణతో పాటు అణగారిన వర్గాల సమస్యలపై ఎమ్మార్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (3)
విభజన చట్టంలోని ఆస్తుల పంపకాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని తమ పార్టీ స్వాగతిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి
తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ కావడం ఒక మంచి ముందడుగు అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. -
ప్రజాస్వామ్య స్ఫూర్తికి రుజువు
లోక్సభ స్పీకర్ పదవికి పోటీ జరగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి రుజువని, అది వర్థిల్లడానికి సూచికని ఓం బిర్లా స్పష్టం చేశారు. -
మన భూభాగంలో చైనా బంకర్లా?
చైనాతో సరిహద్దుల విషయంలో అందరి అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండు చేశారు. -
అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం
‘ఆంధ్రప్రదేశ్లో ఉన్నది సైకోనే కాదు ఓ భూతం. అభివృద్ధిని అడ్డుకునే ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నేనే తీసుకుంటా. పెట్టుబడులు పెట్టాలని అక్కడికి రమ్మని కొందరిని అడిగితే.. మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్ రికార్డుంది. -
టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టిన ఘనత జగన్దే
తెదేపా హయాంలో 90% పూర్తిచేసిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.7వేల కోట్లకు బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఘనత మాజీ సీఎం జగన్దేనని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలి
ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శనివారం రాత్రి భేటీ అయ్యారు. పవన్కల్యాణ్ ఆహ్వానం మేరకు విజయవాడలోని ఆయన నివాసంలో పల్లా శ్రీనివాసరావు కలిశారు. -
టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ సూత్రధారి: బుద్ధా వెంకన్న
టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ సీఎం జగన్ సూత్రధారి అని తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయవాడలో ఆదివారం ఆయన మాట్లాడారు. -
భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నేడు
భాజపా రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం నిర్వహించనున్నారు. -
వైఎస్సార్ ఘాట్ వద్దకు నేడు జగన్, షర్మిల
వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు సోమవారం నివాళులర్పించనున్నారు. వైకాపా అధినేత జగన్ శనివారమే పులివెందులకు చేరుకోగా.. -
పేపర్ లీక్లతో యువత కలల్ని నాశనం చేసినోళ్లను వదిలేది లేదు.. సీఎం భజన్లాల్ శర్మ
రాష్ట్రంలో పలు ఉద్యోగ నియామక పరీక్షల పేపర్లీకేజీలతో యువత ఆశల్ని నాశనం చేసినవాళ్లను వదిలేది లేదని సీఎం భజన్లాల్ శర్మ హెచ్చరించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్మృతీ మంధాన రిలేషన్షిప్ అఫీషియల్.. ఎవరీ పలాశ్ ముచ్చల్..?
-
అక్రమ కట్టడాల పేరుతో చిరుద్యోగుల ఇళ్లు కూల్చివేయటం దారుణం: ఈటల
-
నీట్-యూజీ పేపర్ లీకైన మాట వాస్తవమే: సుప్రీంకోర్టు
-
జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్కు చుక్కెదురు
-
నెపోలియన్ తుపాకుల వేలం.. ధర ఎంతంటే..?
-
50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో సీఎంఎఫ్ తొలి ఫోన్