Nadendla Manohar: రైస్‌ మిల్లుల్లో రేషన్‌ బియ్యం.. తప్పుచేసిన ఎవరినీ వదలం: మంత్రి నాదెండ్ల

మంత్రి నాదెండ్ల మనోహర్‌ ముమ్మిడివరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 10 రైస్‌ మిల్లులు, గోదాముల్లో శుక్రవారం తనిఖీలు చేసిన ఆయన.. రైస్‌ మిల్లుల వెనుక వైకాపా నేత ద్వారంపూడి అనుచరులు ఉన్నారన్నారు.

Published : 28 Jun 2024 20:41 IST

కాకినాడ: మంత్రి నాదెండ్ల మనోహర్‌ ముమ్మిడివరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 10 రైస్‌ మిల్లులు, గోదాముల్లో శుక్రవారం తనిఖీలు చేసిన ఆయన.. రైస్‌ మిల్లుల వెనుక వైకాపా నేత ద్వారంపూడి అనుచరులు ఉన్నారన్నారు. ఆరు రైస్‌ మిల్లుల్లో రేషన్‌ బియ్యం గుర్తించినట్లు నాదెండ్ల తెలిపారు. తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. నిందితులు, అక్రమాలకు పాల్పడిన అధికారులపైనా చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని