- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సౌదీలో సిక్కోలు బాధితులకు అండగా నిలిచి ఎంపీ రామ్మోహన్నాయుడు, గల్ఫ్ తెదేపా
జీవనోపాధి కోసం పొట్టచేతపట్టుకుని సౌదీ అరేబియా వెళ్లి అక్కడ ఇబ్బందుల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసులకు తెదేపా అండగా నిలిచింది. ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చొరవతో కార్మికులు స్వదేశానికి బయల్దేరారు.
ఇంటర్నెట్డెస్క్: జీవనోపాధి కోసం పొట్టచేతపట్టుకుని సౌదీ అరేబియా వెళ్లి అక్కడ ఇబ్బందుల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసులకు తెదేపా అండగా నిలిచింది. ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చొరవతో కార్మికులు స్వదేశానికి బయల్దేరారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన 20 మంది వెల్డర్స్ గతేడాది సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ ‘ఆల్ మురబ్బా’ కాంట్రాక్ట్ సంస్థలో వెల్డర్ పనుల కోసం చేరారు. ఏడాదిలో వారికి కేవలం నాలుగు నెలలు మాత్రమే వారికి వేతనాలు చెల్లించారు. వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో కార్మికులు విధులకు వెళ్లలేదు. వేతనాలు ఇవ్వని కారణంగా ఆరుగురు స్వదేశానికి వెళ్లిపోగా.. మిగిలిన 14 మంది అక్కడే ఉండిపోయారు. వారు తమకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని.. స్వదేశానికి పంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన సదరు సంస్థ పట్టించుకోలేదు. చివరికి భోజనాలకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు.
ఈ నేపథ్యంలో తమ గోడును వెళ్లబోసుకుంటూ అక్కడి కార్మికులు ఇటీవల ఓ వీడియో కాల్ ద్వారా తమ బంధువులకు సందేశాన్ని పంపించారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబసభ్యులు తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన ఎంపీ.. గల్ఫ్ తెదేపా అధ్యక్షుడు రాధాకృష్ణతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా కార్మికులు స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ను ఎంపీ కలిసి సమస్యను విన్నవించారు. దీంతో విదేశాంగశాఖ అధికారులు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి సిక్కోలు కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లను చేయించారు. దీనిపై బాధితులు స్పందిస్తూ దళారుల చేతుల్లో మోసపోయిన తమకు ఎంపీ రామ్మోహన్నాయుడు, గల్ఫ్ తెదేపా అధ్యక్షుడు రాధాకృష్ణ, సౌదీ అరేబియా తెదేపా అధ్యక్షుడు ఖాలిద్ సైఫుల్లా చేసిన మేలు మర్చిపోలేమని ఆనందం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. -
మౌంటైన్ హౌస్లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ..
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది. -
న్యూయార్క్లో ఘనంగా కూటమి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్లో ఈ ప్రజావిజయాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. -
అట్లాంటాలో కూటమి విజయదరహాసం.. రామోజీరావుకు ఘన నివాళి
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు. -
అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం..!
తెలంగాణకు చెందిన వెంకట్ ఆరేళ్ల క్రితం ఓ ప్రముఖ ఐఐటీలో ఇంజినీరింగ్ చేశారు. అనంతరం అమెరికాలో ఎంఎస్ చేసి, అక్కడే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. -
అమెరికాలోని ఫీనిక్స్లో ‘ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్’ ప్రారంభం
అమెరికాలో ప్రవాసాంధ్రుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించి బలమైన సామాజిక భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA)ను ఏర్పాటు చేశారు. -
కూటమి సునామి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎన్నారై తెదేపా టంపా టీమ్
ఏపీలో కూటమి సునామి వేడుకలను ‘ఎన్నారై తెదేపా టంపా టీమ్’ ఘనంగా నిర్వహించింది. టంపాలోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 250 మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఏపీలో కూటమి ప్రభుత్వం.. మిన్నెసోటాలో ఎన్నారైల సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అద్భుత విజయం సాధించడం సహా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కూటమి ఎన్నారై కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు.
-
ఘనంగా ‘తెలుగు టైమ్స్బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల’ వేడుక
Telugu Times Business Excellence Awards 2024: ఎన్నారై తెలుగు బిజినెస్ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే ‘తెలుగు టైమ్స్’ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ముఖ్య ఉద్దేశం -
డాలస్లో పద్మవిభూషణ్ రామోజీరావుకు ఘన నివాళి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. -
రాయల్ ఆస్కాట్లో అబ్బురపరిచిన రేసు గుర్రాలు
బ్రిటన్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన రాయల్ ఆస్కాట్ రేస్ కోర్స్లో గుర్రపు పందేలు అబ్బుర పరుస్తున్నాయి. -
కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు
అమెరికా సౌత్ కరోలినాలోని కొలంబియా నగరంలో దశావతార వేంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. -
మిన్నియాపోలిస్లో మిన్నంటిన ఎన్డీయే కూటమి విజయోత్సవ సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అఖండ విజయంతో అమెరికాలోని ఎన్నారైలు సంబరాలు చేసుకొంటున్నారు. -
భారత దేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతార
భారతదేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతారగా ఎప్పటికీ గుర్తుంటారని పలువురు వక్తలు ప్రశంసించారు. -
కూటమి విజయంపై అమెరికాలో సంబరాలు
ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం సాధించడం, సీఎంగా చంద్రబాబు...పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించడంపై అమెరికాలోని ప్రవాసాంధ్రులు వేడుకలు చేసుకున్నారు. -
ఏపీలో ఎన్డీయే కూటమి గెలుపు... వాషింగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రుల సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రులు బాధ్యతలు స్వీకరించడం పట్ల అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తెదేపా, జనసేన, భాజపాకు చెందిన ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. -
ఏపీలో కూటమి విజయం.. కాలిఫోర్నియాలో మిన్నంటిన సంబరాలు
ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడంపై ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాలో ఘనంగా సంబరాలు చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజా వేదిక శిథిలాలు అక్కడే
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!