- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramya krishna: నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయమదే: రమ్యకృష్ణ
రజనీకాంత్ (Rajinikanth), రమ్యకృష్ణ (Ramya Krishnan) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జైలర్’. ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్న రమ్యకృష్ణ ‘నరసింహ’ రోజులను గుర్తుచేసుకుంది.
హైదరాబాద్: వెండితెరపై కనిపించిన కొన్ని జోడీలను ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి ఒక జోడినే రజనీకాంత్ (Rajinikanth), రమ్యకృష్ణలది. 1999లో వచ్చిన ‘నరసింహ’ సినిమాలో వీళ్లిద్దరూ కలిసి కనిపించారు. ఇప్పుడు మళ్లీ 24 ఏళ్ల తర్వాత ‘జైలర్’లో (Jailer)లో కనిపించనున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది. ఈ మూవీ ప్రచారంలో రమ్యకృష్ణ (Ramya Krishnan) మాట్లాడుతూ ‘నరసింహ’ సంగతులను గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాలో నీలాంబరి పాత్ర తన కెరీర్ను మలుపు తిప్పిందని చెప్పారు.
‘‘నరసింహ’లో అవకాశం వచ్చినప్పుడు మొదటి హీరోయిన్నా.. రెండో హీరోయిన్నా.. ఇలా ఏం ఆలోచించలేదు. రజనీకాంత్ సినిమాలో నేను భాగం కావాలనుకున్నాను. అందుకే వెంటనే ఓకే చెప్పాను. నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమదే. ఆ సినిమాలో సౌందర్య ముఖం మీద నేను కాలు పెట్టే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని భయపడ్డాను. ఇక ‘బాహుబలి’ (Baahubali) నాకు మరో హిట్ను అందించింది. ఆ సినిమా ఇంతపెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదు. నేను అందులో నటించడానికి కొన్ని షరతులు పెట్టాను. ‘రాత్రిపూట షూటింగ్ చేయను, కొద్దిరోజులు మాత్రమే సమయం ఇస్తాను..’ఇలాంటి వాటన్నిటికీ రాజమౌళి అంగీకరించారు’’ అని చెప్పారు.
దర్శకుడిని మార్చాలంటూ సలహా.. పట్టించుకోని రజనీ: ‘జైలర్’ సంగతులివీ!
అలాగే చిరంజీవి (Chiranjeevi), రజనీకాంత్ గురించి మాట్లాడుతూ కొద్ది మంది మాత్రమే అలాంటి స్టార్డమ్ను సొంతం చేసుకోగలరని అన్నారు. ‘‘రజనీకాంత్, చిరంజీవి స్క్రీన్పై కనిపిస్తే వృద్ధుల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. అలా ఉండడం కేవలం కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఏదైనా పార్టీ జరిగినప్పుడు కూడా కొంతమందిని ఆకట్టుకోవడమే కష్టం.. అలాంటిది వీళ్లు లక్షలాది మందిని ఆకర్షిస్తారు. ఇలా చేయడానికి ఎలాంటి లాజిక్ ఉండదు. భవిషత్తులో ఇలాంటి స్టార్లు వస్తారో లేదో నాకు తెలియదు.. ఒకవేళ వచ్చినా వాళ్లు ఇంత సుదీర్ఘ కాలం స్టార్డమ్ను కొనసాగిస్తారో లేదో చెప్పలేను’’ అని రమ్యకృష్ణ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి వారు సమాజానికి ప్రమాదకరం.. ప్రభుత్వానికి మంచు మనోజ్ విజ్ఞప్తి
పిల్లలపై నీచమైన కామెంట్స్ చేసే వారు సమాజానికి ప్రమాదరకరమని మంచు మనోజ్ అన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. -
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
ఇన్స్టా వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఆ ఆపరేషన్ కారణంగానే సినిమాలకు విరామం: నభా నటేశ్
Nabha Natesh: ‘డార్లింగ్’ మూవీ ట్రైలర్ విడుదల వేడుకలో కథానాయిక నభా నటేశ్ మాట్లాడారు. తనకు జరిగిన ప్రమాదం గురించి చెప్పారు. -
చిన్నారుల భద్రతపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సాయితేజ్ విజ్ఞప్తి.. ఎక్స్ వేదికగా పోస్ట్!
పిల్లలు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు అప్రమత్తంగా వ్యవహరించాలని పేరెంట్స్కు నటుడు సాయి తేజ్ విజ్ఞప్తి చేశారు. -
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి మరోసారి స్పందించారు. ఈసారి ఆమె ఏమన్నారంటే? -
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు, విశేషాలు మీకోసం.. -
సమంతకు క్షమాపణలు చెప్పిన డాక్టర్.. కానీ..
ఇటీవల సమంతను విమర్శించిన డాక్టర్ ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
నటుడు రాజ్ తరుణ్ వ్యవహారంలో మరో ట్విస్ట్
తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్తరుణ్ (Raj Tarun) మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
ఇకపై హాస్పిటల్కు వెళ్లం: ప్రెగ్నెన్సీ రూమర్స్పై సోనాక్షి సిన్హా
ప్రెగ్నెన్సీ రూమర్స్పై సోనాక్షి స్పందించారు. పెళ్లి తర్వాత జీవితంపై ఆమె మాట్లాడారు. -
‘కల్కి’ చరిత్రలో నిలిచిపోతుంది: అమితాబ్ బచ్చన్
ప్రస్తుత పరిస్థితుల్లో ‘కల్కి’ని తెరకెక్కించడం పెద్ద సాహసమని అమితాబ్ బచ్చన్ అన్నారు. చిత్రబృందాన్ని ప్రశంసించారు. -
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటుడు రాజ్ తరుణ్పై యువతి ఫిర్యాదు
రాజ్ తరుణ్పై ఓ యువతి ఫిర్యాదు చేశారు. -
డాక్టర్ వార్నింగ్పై స్పందించిన సమంత.. వాళ్ల కోసమే ఆలోచించానంటూ సుదీర్ఘ పోస్ట్
తనకు వార్నింగ్ ఇచ్చిన డాక్టర్పై సమంత పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అది చర్చనీయాంశంగా మారింది. -
‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రూమర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోనుందని ఎక్స్లో వచ్చిన పోస్ట్కు హరీశ్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. -
రజనీకాంత్తో మోహన్బాబు.. వైరలవుతోన్న ఫొటో
రజనీకాంత్తో దిగిన ఫొటోను మోహన్బాబు షేర్ చేశారు. దానికి ఆయన పెట్టిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. -
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సాయం చేయాలంటూ మంచు లక్ష్మి విజ్ఞప్తి.. సోషల్ మీడియాలో పోస్ట్
వీసా విషయమై తనకు సాయం చేయాలంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అసలు ఏమైందంటే? -
సీఎం రేవంత్రెడ్డి సూచనపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్
సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) సూచనలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) స్పందించింది. -
అమ్మాయిలను ఆ ఒక్క ప్రశ్న అడగొద్దు: శ్రుతి హాసన్
శ్రుతి హాసన్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఫన్నీ రిప్లై ఇచ్చారు. -
ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ధనుష్ చిత్రం
ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. -
జపాన్లో విడుదలకు సిద్ధమైన ఇండియన్ సినిమాలు.. ఏవంటే
ప్రభాస్, షారుక్ ఖాన్ల సినిమాలు జపాన్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది.