- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Mukesh Udeshi: చిత్ర పరిశ్రమలో విషాదం.. ‘ఎస్పీ పరశురాం’ సినిమా నిర్మాత కన్నుమూత
నిర్మాత ముకేశ్ ఉదేశి మృతిచెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత ముకేశ్ ఉదేశి (Mukesh Udeshi) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే కన్ను మూశారు. మరికొన్ని రోజుల్లో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉందట. ఇంతలోనే ఆయన మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. ముకేశ్కు భార్య, కొడుకు ఉన్నారు. ముకేశ్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఆయన మరణించగా ఇప్పుడు విషయం బయటకురావడం గమనార్హం.
చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ‘ఎస్పీ పరశురాం’ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించారు ముకేశ్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్తో కలిసి ఈ ప్రాజెక్టు సహా పలు సినిమాలు సంయుక్తంగా నిర్మించారాయన. బాలీవుడ్లో ‘గో గోవా గాన్’, ‘కౌన్’, ‘ఏక్ విలన్’ తదితర చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
వరలక్ష్మీ శరత్కుమార్ పెళ్లి సందడి మొదలైంది.. ఫొటో చూశారా!
అతి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్. ప్రీ వెడ్డింగ్ సెల్రబేషన్స్కు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారామె. -
టీమ్ఇండియా విజయం.. సినీ ప్రముఖుల ఆనందం.. ఎవరేమన్నారంటే?
టీమ్ఇండియా విజయంపై పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. -
స్టైలిష్ అనసూయ.. చీరకట్టులో విష్ణు ప్రియ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్లు, ఫొటోలు మీకోసం.. -
ఎన్టీఆర్ పురస్కారాలు.. బేబీ చిత్రానికి 2 అవార్డులు
నగరంలోని హోటల్ దసపల్లాలో ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురళీమోహన్, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. -
మా బావ ప్రభాస్కు అభినందనలు: ఎక్స్ వేదికగా మోహన్బాబు పోస్ట్ వైరల్
Mohan Babu: ‘కల్కి’ మూవీ చూసిన మోహన్బాబు ఎక్స్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ
రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని పరుచూరి గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. క్రమశిక్షణకు, నమ్మకానికి రామోజీ మారుపేరని కొనియాడారు. -
ఆ విషయం చెప్పడానికి మేం సిగ్గుపడం: కత్రినా ప్రెగ్నెన్సీ రూమర్స్పై విక్కీ
కత్రినా ప్రెగ్నెన్సీ రూమర్స్పై ఆమె భర్త విక్కీ కౌశల్ స్పందించారు. అలాంటి శుభవార్త ఉంటే స్వయంగా వెల్లడిస్తామన్నారు. -
మోదీని పెళ్లికి ఆహ్వానించిన వరలక్ష్మీ శరత్ కుమార్.. థ్యాంక్స్ చెబుతూ పోస్ట్
వరలక్ష్మీ శరత్కుమార్ తన పెళ్లికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఆ ఫొటోలను ఎక్స్లో షేర్ చేశారు. -
‘కల్కి’.. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రజనీకాంత్
‘కల్కి’పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. -
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్
‘భారతీయుడు 2’ జులై 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలు పంచుకుంటోంది. -
రకుల్ప్రీత్ సింగ్ ‘వర్కౌట్స్’.. ఎడారిలో మాళవిక.. నభా ‘కాఫీ’ కబుర్లు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘కల్కి’ రికార్డుల గురించి అడగడం హాస్యాస్పదం: చిత్ర నిర్మాత
‘కల్కి’ రికార్డుల గురించి తనకు ఫోన్ చేసి అడగడం ఆశ్చర్యంగా ఉందని నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్ అన్నారు. -
ఇన్స్టా అకౌంట్ డిలీట్ చేసిన విశ్వక్ సేన్!
విశ్వక్సేన్ చివరిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో కనిపించారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో ప్రసారమవుతోంది. -
ప్రభాస్తో ఫరియా అబ్దుల్లా.. పారిస్లో మృణాళిని రవి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘కల్కి’ విడుదల.. ఆ విషయంపై పోస్ట్ పెట్టిన నిర్మాణ సంస్థ
‘కల్కి’ విడుదల నేపథ్యంలో నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. సినిమా సన్నివేశాలను పంచుకోవద్దని తెలిపింది. -
కృతిశెట్టి ‘పాజిటివ్ వైబ్స్’.. అనన్యా పాండే సెల్ఫీ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ అభిమానిని కలిసిన నాగార్జున.. ప్రశంసిస్తోన్న నెటిజన్లు
ఇటీవల నాగార్జునను కలిసేందుకు వచ్చిన అభిమానిని ఆయన భద్రతా సిబ్బంది లాగేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ అభిమానిని నాగార్జున కలిశారు. -
ఈరోజుల్లో ఎంతమంది హీరోయిన్లు దీనికి సిద్ధంగా ఉన్నారు?: పరిణీతి చోప్రా
సవాళ్లతో కూడిన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారని బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా అన్నారు. ‘అమర్ సింగ్ చంకీల’ కోసం తాను 16 కిలోల బరువు పెరిగినట్లు చెప్పారు. -
రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..
రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందుకున్నారు. -
జాన్వీ ‘ఫ్యాషన్’ హొయలు.. సెల్ఫీతో వర్ష.. శివాని ‘బ్లాక్ అండ్ వైట్’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై లోకేశ్ ఘాటు స్పందన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM