- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
SSMB29: హీరో - విలన్?
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన తదుపరి సినిమా పనుల్ని ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు.
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన తదుపరి సినిమా పనుల్ని ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. మహేశ్బాబు కథానాయకుడిగా తెరకెక్కనున్న ఆ చిత్రంలో ఆయన్ని ఢీ కొట్టే ప్రతినాయక పాత్ర కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపిక దాదాపు ఖాయమైనట్టు సమాచారం. ఇప్పటివరకూ చేసిన చిత్రాలకంటే భారీగా, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని రూపొందించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు రాజమౌళి. అందుకు తగ్గట్టే నటీనటులు, సాంకేతిక బృందం ఈ ప్రాజెక్ట్లో భాగం అవుతున్నారు.
ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. విజయేంద్రప్రసాద్ అందించిన ఈ సినిమా కథపై పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దర్శకుడు రాజమౌళి మాత్రం తన సినిమాల్లోని కథలు, పాత్రలకు సంబంధించిన విషయాల్ని ఎంతో రహస్యంగా ఉంచుతూ... సరైన సందర్భాన్ని చూసుకుని బయట పెడుతుంటారు. ప్రపంచాన్ని చుట్టే ఓ సాహస ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందనే విషయం మాత్రమే ఇప్పటివరకూ బయటికొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘విశ్వంభర’ డబ్బింగ్ మొదలు
ఒకవైపు చిత్రీకరణ... మరోవైపు నిర్మాణానంతర పనులతో ‘విశ్వంభర’ చకచకా ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. -
భాగ్యనగరంలో కూలీ
‘కూలీ’ కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు రజనీకాంత్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
సూర్య.. రెండో కోణం
‘సరిపోదా శనివారం’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నారు. -
ఈ పాత్ర నా జీవితాన్నే మార్చేసింది
నాయకానాయికలు ఎన్ని సినిమాలు చేసినా.. వారి జీవితంలో కొన్ని చిత్రాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. -
నేను ఒక పోరాట ఘట్టం చేశా
‘‘అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన మంచి వాణిజ్య చిత్రం ‘తిరగబడరసామీ’. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అంది మాల్వి మల్హోత్రా. -
కొంటె పిల్లోడు.. కొల్హాపుర్ మహరాణి
‘నువ్వు కొంటె పిల్లోడివి.. నేను కొల్హాపుర్ మహరాణిని... కారడవిలో నిప్పులాంటి నన్ను నువ్వు ఆర్పేయ్.. ఈ తుపాను సంగీతాన్ని నీ వశం చేసుకో’ అంటోంది రాధికా మదన్. -
‘అరి’షడ్వర్గాల నేపథ్యంలో...
పురాణాలు... ఇతిహాసాల నేపథ్యంలో విరివిగా సినిమాలు రూపొందుతున్నాయి. ఆ ట్రెండ్ కొనసాగుతున్న క్రమంలోనే అరిషడ్వర్గాల నేపథ్యం, శ్రీకృష్ణుడి గొప్పతనం ప్రధానంగా రూపొందిన ‘అరి’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
జీవితాన్నే మార్చిన నిర్ణయం..
‘బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు..’ అంటున్నాడు కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ మధ్య తరగతి యువకుడు. -
‘సికందర్’ సెట్లో సత్యరాజ్
‘సికందర్’ కోసం తొలిసారి తెరపై రొమాన్స్ చేయనుంది సల్మాన్ఖాన్, రష్మికల జోడీ. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. సాజిద్ నడియాడ్వాలా నిర్మాత. -
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సాయం చేయాలంటూ మంచు లక్ష్మి విజ్ఞప్తి.. సోషల్ మీడియాలో పోస్ట్
వీసా విషయమై తనకు సాయం చేయాలంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అసలు ఏమైందంటే?
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
-
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?