- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Parineeti Chopra: ఈరోజుల్లో ఎంతమంది హీరోయిన్లు దీనికి సిద్ధంగా ఉన్నారు?: పరిణీతి చోప్రా
సవాళ్లతో కూడిన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారని బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా అన్నారు. ‘అమర్ సింగ్ చంకీల’ కోసం తాను 16 కిలోల బరువు పెరిగినట్లు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల విడుదలైన ‘అమర్ సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా కోసం ఆమె 16 కిలోల బరువు పెరిగారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావిస్తూ.. ఎంతమంది హీరోయిన్లు ఇలా బరువు పెరగడానికి సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు.
‘కెరీర్ ప్రారంభంలో సరైన కథలను ఎంపిక చేసుకోలేకపోయాను. ప్రేక్షకులు నా నుంచి మంచి పాత్రలను కోరుకుంటున్నారని అర్థమైంది. దానికోసం హోం వర్క్ చేయాలని నిర్ణయించుకున్నా. సవాళ్లతో కూడిన కథలను ఎంచుకోవడం ప్రారంభించాను. అలాంటివి చేస్తేనే ఎక్కువ గుర్తింపు వస్తుంది. ‘అమర్ సింగ్ చంకీల’ కోసం నేను 16 కిలోల బరువు పెరిగాను. ఎంతమంది ఇలా బరువు పెరగడానికి సిద్ధంగా ఉన్నారు?. ఈరోజుల్లో ఇలాంటి సాహసం తక్కువమంది హీరోయిన్లు చేస్తారు. ఇండస్ట్రీ మొత్తంలో ఒకరో, ఇద్దరో దీనికి అంగీకరిస్తారు. అంకితభావం, నిబద్ధత కలిగిన హీరోయిన్లు మాత్రమే ఇలా చేయగలరు. ఈ చిత్రం నాకు అసాధారణ ప్రయాణం. లైవ్లో ఎలా పాడాలో రెండేళ్లు శిక్షణ తీసుకున్నా. రిస్క్ తీసుకున్నాను కాబట్టే చిత్రం విజయం సాధించింది. కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది’ అని చెప్పారు.
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
ప్రియాంక చోప్రా బంధువుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి పరిణీతి చోప్రా. 2011లో విడుదలైన ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’లో కీలక పాత్ర పోషించారు. ‘కిల్ దిల్’, ‘డిష్యూం’, ‘గోల్మాల్ అగైన్’, ‘కేసరి’, ‘సైనా’ వంటి చిత్రాల్లో ఆమె కథానాయికగా ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ‘అమర్ సింగ్ చంకీల’తో హిట్ను సొంతం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్ అనసూయ.. చీరకట్టులో విష్ణు ప్రియ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్లు, ఫొటోలు మీకోసం.. -
మా బావ ప్రభాస్కు అభినందనలు: ఎక్స్ వేదికగా మోహన్బాబు పోస్ట్ వైరల్
Mohan Babu: ‘కల్కి’ మూవీ చూసిన మోహన్బాబు ఎక్స్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ
రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని పరుచూరి గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. క్రమశిక్షణకు, నమ్మకానికి రామోజీ మారుపేరని కొనియాడారు. -
ఆ విషయం చెప్పడానికి మేం సిగ్గుపడం: కత్రినా ప్రెగ్నెన్సీ రూమర్స్పై విక్కీ
కత్రినా ప్రెగ్నెన్సీ రూమర్స్పై ఆమె భర్త విక్కీ కౌశల్ స్పందించారు. అలాంటి శుభవార్త ఉంటే స్వయంగా వెల్లడిస్తామన్నారు. -
మోదీని పెళ్లికి ఆహ్వానించిన వరలక్ష్మీ శరత్ కుమార్.. థ్యాంక్స్ చెబుతూ పోస్ట్
వరలక్ష్మీ శరత్కుమార్ తన పెళ్లికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఆ ఫొటోలను ఎక్స్లో షేర్ చేశారు. -
‘కల్కి’.. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రజనీకాంత్
‘కల్కి’పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. -
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్
‘భారతీయుడు 2’ జులై 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలు పంచుకుంటోంది. -
రకుల్ప్రీత్ సింగ్ ‘వర్కౌట్స్’.. ఎడారిలో మాళవిక.. నభా ‘కాఫీ’ కబుర్లు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘కల్కి’ రికార్డుల గురించి అడగడం హాస్యాస్పదం: చిత్ర నిర్మాత
‘కల్కి’ రికార్డుల గురించి తనకు ఫోన్ చేసి అడగడం ఆశ్చర్యంగా ఉందని నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్ అన్నారు. -
ఇన్స్టా అకౌంట్ డిలీట్ చేసిన విశ్వక్ సేన్!
విశ్వక్సేన్ చివరిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో కనిపించారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో ప్రసారమవుతోంది. -
ప్రభాస్తో ఫరియా అబ్దుల్లా.. పారిస్లో మృణాళిని రవి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘కల్కి’ విడుదల.. ఆ విషయంపై పోస్ట్ పెట్టిన నిర్మాణ సంస్థ
‘కల్కి’ విడుదల నేపథ్యంలో నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. సినిమా సన్నివేశాలను పంచుకోవద్దని తెలిపింది. -
కృతిశెట్టి ‘పాజిటివ్ వైబ్స్’.. అనన్యా పాండే సెల్ఫీ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ అభిమానిని కలిసిన నాగార్జున.. ప్రశంసిస్తోన్న నెటిజన్లు
ఇటీవల నాగార్జునను కలిసేందుకు వచ్చిన అభిమానిని ఆయన భద్రతా సిబ్బంది లాగేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ అభిమానిని నాగార్జున కలిశారు. -
రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..
రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందుకున్నారు. -
జాన్వీ ‘ఫ్యాషన్’ హొయలు.. సెల్ఫీతో వర్ష.. శివాని ‘బ్లాక్ అండ్ వైట్’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన టీమ్
కత్రినా కైఫ్ ప్రెగ్రెంట్ అంటూ వస్తోన్న వార్తలపై ఆమె టీమ్ స్పందించింది. ఊహాగానాలు ఆపేయాలని తెలిపింది. -
ఫ్రెండ్ పెళ్లిలో రష్మిక సందడి.. కృతిశెట్టి ‘ఇన్స్టా’ ఆనందం!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
షారుక్ సినిమాలో సమంత.. దర్శకుడి టీమ్ క్లారిటీ!
షారుక్ సరసన సమంత నటించనుందంటూ వస్తోన్న వార్తలపై రాజ్కుమార్ హిరాణీ సన్నిహితులు స్పందించారు. అవి నిరాధారమని పేర్కొన్నారు. -
తొలి సినిమా హీరోయిన్తో పవన్ కల్యాణ్.. ఫొటో వైరల్
పవన్ కల్యాణ్, సుప్రియ యార్లగడ్డ కలిసి దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అదేంటో చూసేయండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టైలిష్ అనసూయ.. చీరకట్టులో విష్ణు ప్రియ..
-
ఒకటో తేదీనే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలి: ఏపీ సీఎస్
-
అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్కు నాసా కాంట్రాక్ట్
-
వైవీయూ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం
-
సీబీఐ జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్.. అనుమతించిన కోర్టు
-
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు