- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Gopichand: ఇటలీలో ముగించారు
గోపీచంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే ఇటలీలో చిత్రీకరణ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే.
గోపీచంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే ఇటలీలో చిత్రీకరణ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ పూర్తయినట్లు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. ‘‘ఇది గోపీచంద్కు 32వ సినిమా. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుంది. మాస్, ఫ్యామిలీ ఎలిమెంట్స్కు చోటుంది. ఎక్కువ భాగం విదేశాల్లో సాగుతుంది. ఈ తాజా షెడ్యూల్లో భాగంగా ఇటలీ, మిలాన్లోని పలు అందమైన లొకేషన్లలో గోపీచంద్తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. అలాగే శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ పాటను పూర్తి చేశాం’’ అని సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం: కేవీ గుహన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్ హాసన్ అందుకే నటించలేదు.. కారణాలివే
‘భారతీయుడు 2’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కమల్ హాసన్. ఈ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. ‘రోబో’, ‘2.ఓ’ల్లో తానెందుకు నటించలేదో వివరించారు. -
అల్లరి నరేశ్ మాస్: ఆసక్తికరంగా ‘బచ్చల మల్లి’ గ్లింప్స్
‘బచ్చల మల్లి’గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు అల్లరి నరేశ్. ఈ హీరో పుట్టిన రోజు సందర్భంగా టీమ్ గ్లింప్స్ విడుదల చేసింది.
-
టీమ్ఇండియా విజయం.. సినీ ప్రముఖుల ఆనందం.. ఎవరేమన్నారంటే?
టీమ్ఇండియా విజయంపై పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. -
‘కల్కి’తో నా కోరిక నెరవేరింది
‘‘దర్శకుడు నాగ్ అశ్విన్ ఊహాశక్తి... అగ్ర తారలు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికలపై ఉన్న నమ్మకమే ‘కల్కి 2898 ఎ.డి’ చేయగలిగే ధైర్యాన్నిచ్చింది’’ అన్నారు సి.అశ్వనీదత్. -
ఇప్పటికీ వాళ్లే నాకు స్ఫూర్తి
‘‘కష్టనష్టాల్ని కూడా స్వీకరించినప్పుడే చిత్రపరిశ్రమలో నటిగా నిలదొక్కుకోగలం’’ అని అంటోంది కథానాయిక మృణాల్ ఠాకూర్. ఓ పక్క కథానాయికగా మంచి అవకాశాలు అందుకుంటూనే ఇటీవలే విడుదలైన ‘కల్కి2898 ఎ.డి’లో అతిథి పాత్రలో తళుక్కున మెరిసిందీమె. -
బాలీవుడ్ ప్రేమలు.. గెలిచేనా తారలు?
యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ ఎంటర్టైన్లు.. ఇలా జానర్ ఏదైనా ప్రేమ కథలంటే సినీప్రియులకు ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. ఎన్ని భిన్నమైన కథలు, పాత్రలు వచ్చినా.. ప్రేమకథల్లో కొత్తదనాన్ని వెతుక్కొని మరీ సినిమాల్ని ఆస్వాదిస్తుంటారు అభిమానులు. -
జంటగా మురిపించేనా!
‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ఇప్పుడామె సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంతో తెలుగులోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. -
‘బెంజ్’లోకి ఈ ఇద్దరూ!
‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఇప్పుడాయన కథతో ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బెంజ్’. -
కశ్మీర్కు వెల్కమ్
మరికొద్దిరోజుల్లో ‘సర్ఫిరా’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన.. ‘వెల్కమ్ టు ది జంగిల్’లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
స్టైలిష్ అనసూయ.. చీరకట్టులో విష్ణు ప్రియ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్లు, ఫొటోలు మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలు: ఈవో రామారావు
-
‘ఇది కదా అసలైన గురుదక్షిణ’.. టీమ్ఇండియా విజయంపై ఆనంద్ మహీంద్రా
-
చనిపోయాక ‘గేట్స్’కు విరాళాలు ఉండవు - వారెన్ బఫెట్
-
స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించిన కేంద్రం
-
వినతుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా
-
ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్లో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే..