- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఈటీవీ విన్లో శశి మథనం
‘దాగుడు మూతలు దండా కోర్.. ఎక్కడి ప్రేమికులు అక్కడే గప్చుప్’’ అంటూ తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ యువజంట వారి ప్రేమను దక్కించుకోవడానికి తాపత్రయపడుతున్నారు.
‘దాగుడు మూతలు దండా కోర్.. ఎక్కడి ప్రేమికులు అక్కడే గప్చుప్’’ అంటూ తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ యువజంట వారి ప్రేమను దక్కించుకోవడానికి తాపత్రయపడుతున్నారు. మరి వారి కథేంటనేది తెలియాలంటే ‘శశి మథనం’ వెబ్సిరీస్ చూడాల్సిందే. సోనియా సింగ్, పవన్ సిద్ధు జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈ సిరీస్ను వినోద్ గాలి రూపొందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సిరీస్ను ప్రముఖ ఓటీటీ వేదికైనా ఈటీవీ విన్లో గురువారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది సిరీస్ బృందం. హరీశ్ కొహిర్కర్ నిర్మిస్తున్నారు. మరి నవ్వులు పూయించే కామెడీతో సాగుతున్న ఈ ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందో మీరూ చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ
‘మీర్జాపూర్’ సిరీస్ ఎంతో ప్రేక్షకాదరణ పొందిందని నటుడు విజయ్ వర్మ అన్నారు. ఇందులో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. -
‘భారతీయుడు2’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
‘భారతీయుడు 2’ సెన్సార్ పూర్తిచేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు చిత్రబృందం తెలిపింది. -
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సీక్వెల్పై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
‘విశ్వంభర’ డబ్బింగ్ మొదలు
ఒకవైపు చిత్రీకరణ... మరోవైపు నిర్మాణానంతర పనులతో ‘విశ్వంభర’ చకచకా ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. -
భాగ్యనగరంలో కూలీ
‘కూలీ’ కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు రజనీకాంత్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
సూర్య.. రెండో కోణం
‘సరిపోదా శనివారం’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నారు. -
ఈ పాత్ర నా జీవితాన్నే మార్చేసింది
నాయకానాయికలు ఎన్ని సినిమాలు చేసినా.. వారి జీవితంలో కొన్ని చిత్రాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. -
నేను ఒక పోరాట ఘట్టం చేశా
‘‘అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన మంచి వాణిజ్య చిత్రం ‘తిరగబడరసామీ’. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అంది మాల్వి మల్హోత్రా. -
కొంటె పిల్లోడు.. కొల్హాపుర్ మహరాణి
‘నువ్వు కొంటె పిల్లోడివి.. నేను కొల్హాపుర్ మహరాణిని... కారడవిలో నిప్పులాంటి నన్ను నువ్వు ఆర్పేయ్.. ఈ తుపాను సంగీతాన్ని నీ వశం చేసుకో’ అంటోంది రాధికా మదన్. -
‘అరి’షడ్వర్గాల నేపథ్యంలో...
పురాణాలు... ఇతిహాసాల నేపథ్యంలో విరివిగా సినిమాలు రూపొందుతున్నాయి. ఆ ట్రెండ్ కొనసాగుతున్న క్రమంలోనే అరిషడ్వర్గాల నేపథ్యం, శ్రీకృష్ణుడి గొప్పతనం ప్రధానంగా రూపొందిన ‘అరి’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
జీవితాన్నే మార్చిన నిర్ణయం..
‘బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు..’ అంటున్నాడు కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ మధ్య తరగతి యువకుడు. -
‘సికందర్’ సెట్లో సత్యరాజ్
‘సికందర్’ కోసం తొలిసారి తెరపై రొమాన్స్ చేయనుంది సల్మాన్ఖాన్, రష్మికల జోడీ. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. సాజిద్ నడియాడ్వాలా నిర్మాత. -
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సాయం చేయాలంటూ మంచు లక్ష్మి విజ్ఞప్తి.. సోషల్ మీడియాలో పోస్ట్
వీసా విషయమై తనకు సాయం చేయాలంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అసలు ఏమైందంటే?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ
-
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
-
పెద్ద అంబర్పేట సమీపంలో పోలీసుల కాల్పులు
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
-
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్