- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
‘మిస్టర్ ఎక్స్’ పూర్తి చేశాడు
తమిళ కథానాయకుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మను ఆనంద్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తిక్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తమిళ కథానాయకుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మను ఆనంద్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తిక్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంజు వారియర్, అనఘ కథానాయికలు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని ఫొటోల్ని పంచుకుంది చిత్రబృందం. ‘‘విజయవంతంగా షూటింగ్ను పూర్తి చేశాం. మునుపెన్నడూ చూడని ఓ కొత్తదనం నిండిన కథతో త్వరలో మీ ముందుకు వస్తామ’’ని వ్యాఖ్యల్ని జోడించింది. ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఇద్దరు యువకుల ప్రయాణం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హీరో - విలన్?
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన తదుపరి సినిమా పనుల్ని ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. -
సన్నద్ధమవుతున్న మోక్షజ్ఞ
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడి తెర ప్రవేశం ఖాయమైనట్టే. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారు. -
‘మహారాజ’ దర్శకుడితో నయన్?
నయనతార ప్రస్తుతం తన సినీ కెరీర్ను రాకెట్ వేగంతో పరుగులు తీయిస్తోంది. ఇప్పటికే ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. -
ఈటీవీ విన్లో శశి మథనం
‘దాగుడు మూతలు దండా కోర్.. ఎక్కడి ప్రేమికులు అక్కడే గప్చుప్’’ అంటూ తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ యువజంట వారి ప్రేమను దక్కించుకోవడానికి తాపత్రయపడుతున్నారు. -
టాక్సిక్ కోసం 1950 కాలంలోకి!
యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్.. అన్నది ఉపశీర్షిక. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
‘సన్ ఆఫ్ సర్దార్2’కి జోడీగా మృణాల్..?
‘సన్ ఆఫ్ సర్దార్’తో నవ్వులు పంచిన అజయ్ దేవగణ్, సంజయ్ దత్లు దాని సీక్వెల్ ‘సన్ ఆఫ్ సర్దార్2’ కి సిద్ధమవుతున్నారు. ఇందులో కూడా వాళ్లు జస్సీ సింగ్, బిల్లు సింగ్లుగా కనిపించనున్నారు. -
చేరాలమ్మా తారా తీరాలే..
‘డార్లింగ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు నభా నటేశ్, ప్రియదర్శి. ఈ ఇద్దరూ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అశ్విన్రామ్ తెరకెక్కించారు. కె.నిరంజన్ రెడ్డి, చైతన్య సంయుక్తంగా నిర్మించారు. -
హాలీవుడ్లో కిల్!
దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో.. నిఖిల్ నగేశ్ భట్ తెరకెక్కించిన చిత్రం ‘కిల్’. లక్ష్య కథానాయకుడు. రాఘవ్ జుయిల్, ఆశిష్ విద్యార్థి, తాన్యా మాణిక్తల ఇతర కీలక పాత్రలు పోషించారు. -
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’
‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’ చిత్రం విశ్వవేదికపై మరోసారి సత్తా చాటింది. లాస్ ఏంజెలిస్లో జరిగిన భారతీయ చలన చిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచి, గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ అందుకుంది. -
సుహాస్.. ‘జనక అయితే గనక’!
ఇటీవలే ‘ప్రసన్న వదనం’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించారు సుహాస్. ఇప్పుడాయన హీరోగా సందీప్రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దిల్రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
టాటూ రూమర్స్పై దిశా పటానీ అలా.. వెంకటేశ్ సినిమాలో ఐశ్వర్య ఇలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్కు సీఎం రేవంత్ సూచన.. స్పందించిన మోహన్ బాబు
టాలీవుడ్కు సీఎం రేవంత్ ఇచ్చిన కీలక సూచనపై నటుడు మోహన్ స్పందించారు. ఏమన్నారంటే?
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/07/24)
-
టాటూ రూమర్స్పై దిశా పటానీ అలా.. వెంకటేశ్ సినిమాలో ఐశ్వర్య ఇలా!
-
‘మిస్టర్ మస్క్.. బగ్ను ఫిక్స్ చేయగలరా?’ స్పందించిన టెస్లా అధినేత
-
బీరు కోసం స్నేహితుడ్ని నాలుగో అంతస్తు నుంచి తోసి చంపేశారు!
-
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!