- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Alia Bhatt: అంతర్గత శత్రువులతో పోరుకి సిద్ధం
యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకులకు మొదట్నుంచీ భారీ అంచనాలే ఉంటాయి. ఇప్పుడందులో లేడీ ప్రధాన స్పై సినిమా రూపుదిద్దుకుంటోందంటే అవి ఆకాశాన్నంటుతాయి.
యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకులకు మొదట్నుంచీ భారీ అంచనాలే ఉంటాయి. ఇప్పుడందులో లేడీ ప్రధాన స్పై సినిమా రూపుదిద్దుకుంటోందంటే అవి ఆకాశాన్నంటుతాయి. అలియా భట్ ప్రధాన పాత్రలో శివ్ రావేల్ ఈ సరికొత్త గూఢచార చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శార్వరీ వాఘ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ ఈనెల 15న ముంబయిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అదయ్యాక తదుపరి షెడ్యూల్ని కశ్మీర్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా భారత్-పాక్ ఘర్షణల నేపథ్యంలో కాకుండా.. దేశ అంతర్గత శత్రువులతో అలియా, శార్వరీలు తలపడటంగా ఉంటుందని సన్నిహితవర్గాలు తెలిపాయి. ఇందులో బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా, సీనియర్ నటుడు అనిల్కపూర్ ముఖ్య భూమికలో కనిపించనున్నారు. దీనికోసం అలియా, శార్వరీలు అప్పుడే కసరత్తులు కూడా మొదలు పెట్టారట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ చరిత్రగానే ఈ కథను చెప్పా
తెలుగు సినిమా అనగానే చాలా మందికి ‘మాయాబజార్’ గుర్తొస్తుంది. అది ఒక రకంగా మహాభారతం స్ఫూర్తితో రూపొందినదే అయినా అందులోని ప్రధాన అంశం కల్పితం. -
‘బింబిసార2’కి రంగం సిద్ధం
కథానాయకుడు నందమూరి కల్యాణ్రామ్ పుట్టినరోజు శుక్రవారం. ఈ సందర్భంగా ఆయన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. విజయవంతమైన ‘బింబిసార’ చిత్రానికి ప్రీక్వెల్గా ఆ చిత్రం రూపొందనుంది. -
‘ఆల్ఫా’ అమ్మాయిల రాకకు వేళాయే!
‘రాజీ’లో దేశం కోసం సాహసాలు చేసే గూఢచారి పాత్రలో ఒదిగిపోయింది అందాల తార అలియా భట్. ఇప్పుడామె మరోసారి వైఆర్ఎఫ్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంతో తనలోని యాక్షన్ కోణాన్ని రుచి చూపించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
వీర... కుబేర
ధనుష్, నాగార్జున కథానాయకులుగా... శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. -
దుల్కర్కి జోడీగా కృతి?
‘మనమే’ అంటూ ఇటీవల తెరపై సందడి చేసింది ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి. వరస సినిమాలతో మలయాళ, తమిళ భాషల్లో జోరు చూపిస్తున్న ఈ భామ, కథానాయకుడు దుల్కర్ సల్మాన్తో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. -
‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రీకరణ పూర్తి
విజయవంతమైన ‘ఇస్మార్ట్ శంకర్’కి కొనసాగింపుగా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రీకరణ పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. -
ఈటీవీ విన్లో ‘శశి మథనం’ జోరు
బుల్లితెరపై తమ కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సోనియా సింగ్, పవన్ సిద్ధు జంటగా నటించిన వెబ్సిరీస్ ‘శశి మథనం’. వినోద్ గాలి దీన్ని రూపొందించారు. -
అందాల ప్రణయ గోదారి
సదన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. ప్రియాంక ప్రసాద్ కథానాయిక. సునీల్ రావినూతల ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. -
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టికెట్ల రేట్ల వ్యవహారం.. వివరణ ఇచ్చిన నిర్మాత అశ్వనీదత్
టికెట్ రేట్ల వ్యవహారంలో అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలపై పలు రకాలు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు
తాజా వార్తలు (Latest News)
-
ముందు మెరుపులు.. వెనుక మరకలు
-
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?.. రక్షణ శాఖకు అప్పగించేందుకు అన్వేషిస్తున్న హెచ్ఎండీఏ
-
పేట్రేగిపోతున్న మృగాళ్లు.. వావీ వరుసలు మరిచి దుర్మార్గాలు
-
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య
-
ఒకే ఒక్క నిర్ణయం.. ఆరు జీవితాలకు వరప్రసాదం!
-
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి