- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Crime News: నిను వీడని నీడను నేనే: భర్తను చంపేందుకు ప్లాన్-ఏ, బీ అమలు..!
భర్తను వదిలించకోవాలనుకున్న ఓ భార్య హత్యకు కుట్ర పన్నింది. కానీ, అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. రెండు నెలలు ఓపిక పట్టిన ఆమె మరోసారి కిరాయి హంతకుడితో దాడి చేయించి ప్రాణాలు తీసింది.
ఇంటర్నెట్డెస్క్: ఆమె ఓ పరాయి మగాడి మోజులో పడింది.. ఆ బంధానికి అడ్డంగా మారాడని భర్తను చంపాలనుకొంది. ఓ సారి ప్లాన్-ఏ అమలు చేసింది.. కానీ, భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక లాభం లేదని ప్లాన్-బీ అమలు చేసి హత్య చేయించింది. చివరికి అనుమానాస్పద ప్రవర్తనే ఆమె నేరాన్ని పోలీసులకు పట్టించింది.
హరియాణలో వినోద్ బరార ఓ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తుండేవాడు. అతడికి నిధి అనే మహిళతో పెళ్లైంది. ఆ దంపతులకు ఓ పాప కూడా ఉంది. వారు పానిపత్లో నివాసం ఉంటున్నారు. నిధి కొన్నేళ్ల క్రితం సుమిత్ అనే జిమ్ ట్రెయినర్తో ప్రేమలో పడింది. ఈ విషయం వినోద్ దృష్టికి రావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో వినోద్ను ఎలాగైనా అడ్డుతొలగించుకొని సుమిత్తో జీవించాలని నిధి నిర్ణయించుకొంది. పంజాబ్కు చెందిన దేవ్ సునార్ అనే లారీ డ్రైవర్కు రూ. 10 లక్షలు చెల్లించి.. తన భర్తను వాహనంతో ఢీకొట్టి చంపాలని సూచించింది. 2021 అక్టోబర్ 5న వినోద్ను ఇంటి సమీపంలోనే దేవ్ లారీతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కానీ, ప్రాణాలు దక్కాయి. దీంతో నిధి భర్తను ఎలాగైన సరే అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొంది. మరోసారి దేవ్ను కలిసి ప్లాన్-బీ కింద కాల్చి చంపాలని సూచించింది.
రెండు నెలల తర్వాత దేవ్ రంగంలోకి దిగాడు. నిధి ఇంటికి వెళ్లి మంచానపడి ఉన్న వినోద్ను పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చి చంపాడు. పోలీసులు దేవ్ను హంతకుడిగా గుర్తించి అరెస్టు చేశారు. తనపై రోడ్డు ప్రమాదం కేసు ఉపసంహరించుకొనేందుకు వినోద్ తిరస్కరించడంతోనే ఈ హత్య చేసినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటన తర్వాత దేవ్ కుటుంబ అవసరాలను నిధి, జిమ్ ట్రైనర్ సుమిత్లే చూసుకొంటున్నారు. ఈ కేసు ఖర్చులు కూడా వారే భరిస్తున్నారు. మరోవైపు నిధి తన కుమార్తెను ఆస్ట్రేలియాలోని అంకుల్ వద్దకు పంపించేసింది. ఆమె విలాసవంతమైన జీవనశైలి వినోద్ కుటుంబీకుల్లో అనుమానాలను పెంచింది. దీంతో అతడి సోదరుడు ప్రమోద్ మూడేళ్ల తర్వాత ఎస్పీ అజీత్ సింగ్కు విషయం చెప్పాడు. తన సోదరుడి భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసుల ప్రత్యేక బృందం నిందితుడు దేవ్ కాల్ డేటాను వెలికి తీసింది. తరచూ జిమ్ ట్రెయినర్ సుమిత్తో మాట్లాడుతున్నట్లు దానిలో గుర్తించారు. దీంతో పోలీసులు అతడి కాల్ డేటాను వెలికి తీయగా నిధితో సంబంధం బయటపడింది. దీంతో సుమిత్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్
PM Modi: రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తుండగా.. ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో ఛైర్మన్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నీట్ వివాదం.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు
నీట్ పరీక్షల అవకతవకలపై విమర్శలు చెలరేగుతోన్న సమయంలో దానిని రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పరిణామాలపై నటుడు విజయ్ (Vijay) స్పందించారు. -
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
Hathras stampede: హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కన్పించకుండా పోయిన భోలే బాబా కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
టీషర్ట్, చిరిగిన జీన్స్తో కళాశాలకు రావొద్దు
కళాశాల ఆవరణలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించి ఇటీవల వార్తల్లో నిలిచిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ.. తాజాగా టీషర్ట్లు, చిరిగిన జీన్స్(టాన్)పైనా నిషేధం విధించింది. -
మట్టి రాసిన మరణ శాసనం.. 121 మంది దుర్మరణం
భోలే బాబా పాద ధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా ఫుల్రయీ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. -
అరుణాచల్ప్రదేశ్లో సరికొత్త కప్ప జాతి
అరుణాచల్ ప్రదేశ్లోని టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక సరికొత్త కప్ప జాతిని భారత జంతు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని తలపై కొమ్ముల్లాంటి ఆకృతులు ఉన్నాయని వారు వివరించారు. -
రిలయన్స్ పార్కులో సామూహిక వివాహాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ వివాహాన్ని పురస్కరించుకుని మంగళవారం పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. -
తొక్కిసలాట.. విషాదాలు
దేశంలో మతపరమైన కార్యక్రమాలు, ఇతర సందర్భాల్లోనూ పలుమార్లు తొక్కిసలాటలు చోటుచేసుకున్నాయి. అలాంటి ఘటనల్లో భారీ ఎత్తున భక్తులు, సామాన్యులు దుర్మరణం పాలయ్యారు. -
ఆ గ్రామం నుంచి వైద్య కళాశాలకు 108 మృతదేహాల వితరణ
మరణానంతరం అవయవదానం చేసేందుకు ముందుకువస్తున్న దాతలను చాలామందిని చూశాం. దేహంలో ఏదో ఒక భాగాన్ని కాకుండా మొత్తం శరీరాన్ని దానం చేయడం ద్వారా కర్ణాటకలోని ఆ గ్రామ ప్రజలు ఆదర్శప్రాయులుగా నిలిచారు. -
నీట్-యూజీని మళ్లీ నిర్వహించాలి
నీట్-యూజీ పరీక్షను రద్దు చేసి 24 లక్షల మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్షను నిర్వహించాలని పలు విద్యార్థి సంఘాలు మంగళవారం డిమాండ్ చేశాయి. పరీక్షలో అవకతవకలపై భాజపా నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. -
కొత్త నేర చట్టాలపై నో కామెంట్
రెండ్రోజుల క్రితం అమలులోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలపై దేశవ్యాప్తంగా వాడీవేడి చర్చ జరుగుతుండగా వాటిపై వ్యాఖ్యానించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నిరాకరించారు. -
మా అబ్బాయి మృతిచెందాక..మొత్తం రూ.1.08 కోట్లు అందాయి
విధి నిర్వహణలో మృతిచెందిన మహారాష్ట్రలోని బుల్ఢాణా జిల్లా పింపల్గావ్ సరాయీ గ్రామవాసి, ‘అగ్నివీర్’ అక్షయ్ గవాతే కుటుంబానికి పరిహారంగా ప్రభుత్వం నుంచి మొత్తం రూ.1.08 కోట్లు అందాయి. -
బద్రీనాథ్లో అలకనందకు వరద
ఉత్తరాఖండ్లోని అలకనంద నది తీరంలో జరుగుతున్న తవ్వకాలు బద్రీనాథ్లో వరదలకు దారితీశాయి. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 వరకు జరిగిన ఈ పరిణామంతో భక్తులు, -
6 రోజుల ముందే దేశమంతటా విస్తరించిన రుతుపవనాలు
భారత్కు ప్రధాన వర్షపాత వనరులైన నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. మంగళవారం నాటికి అవి దేశమంతటా విస్తరించాయి. సాధారణం కన్నా ఆరు రోజుల ముందే వీటి విస్తరణ పూర్తికావడం విశేషం. -
ఇదిగో క్రికెట్ చూస్తూ.. నేను హాయిగా ఉన్నా
తీవ్రజ్వరంతో గత వారం ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు, ఆసన్సోల్ (పశ్చిమబెంగాల్) ఎంపీ శత్రుఘ్నసిన్హా (77) తన ఆరోగ్యం గురించి వచ్చిన వదంతులకు ఖండనగా కొన్ని చిత్రాలను విడుదల చేశారు. -
అస్సాంను ముంచెత్తుతున్న వరదలు
అస్సాంలో వరదల పరిస్థితి మంగళవారం నాటికి మరింత తీవ్రంగా మారింది. మరో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడగా, రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లోని 11.34 లక్షలమంది బాధితులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. -
మతమార్పిళ్లు జరిగే సమ్మేళనాలను నిలిపివేయాలి
మత మార్పిళ్లపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిళ్లు జరుగుతున్న సమ్మేళనాలను వెంటనే నిలిపివేయాలని అభిప్రాయపడింది. -
సంక్షిప్త వార్తలు
18వ లోక్సభ తొలి సమావేశాలు ఒకరోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం సమాధానం ఇవ్వగానే... -
కేజ్రీవాల్ పిటిషన్పై వారంలోగా స్పందించండి
అక్రమాస్తుల కేసును సవాల్ చేస్తూ దిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఏడు రోజుల్లోగా స్పందించాలని సీబీఐని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఆదేశించారు. -
ఆగస్టులో ‘నీట్-పీజీ’
నీట్-పీజీ 2024ను ఆగస్టు మధ్యలో నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దీనిపై ఈ వారంలోనే రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు. -
తొలి పరిభ్రమణాన్ని పూర్తిచేసుకున్న ఆదిత్య-ఎల్1
సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి వ్యోమనౌక ఆదిత్య-ఎల్1 మంగళవారం విజయవంతంగా ఒక పరిభ్రమణను పూర్తిచేసుకుంది. సూర్యుడు-భూమి వ్యవస్థలోని ఎల్1 బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో ఐదుగురు వైకాపా కార్యకర్తలు
-
అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు: తితిదే
-
దేశీయ సోషల్ మీడియా ‘కూ’ యాప్ మూత!
-
రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM