Supreme court: సినిమాల్లో దివ్యాంగులను ఎగతాళి చేయడమేంటి?
సినిమాలు, ఇతర దృశ్య మాధ్యమాల్లో దివ్యాంగులను కించపరిచేలా, ఎగతాళి చేసేలా చూపించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
దిల్లీ: సినిమాలు, ఇతర దృశ్య మాధ్యమాల్లో దివ్యాంగులను కించపరిచేలా, ఎగతాళి చేసేలా చూపించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నవ్వు తెప్పించడం కోసం దివ్యాంగుల పాత్రలను వాడుకోవడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. వారిని గౌరవప్రదంగా చూపించాలంటూ దృశ్యమాధ్యమాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దివ్యాంగుల పాత్రలను ఓ మూసపద్ధతిలో చూపించడం మానుకోవాలని స్పష్టం చేసింది. దీని వల్ల సమాజంలో వారిపై వివక్ష, అసమానతలు మరింత పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పాత్రలను సృష్టించే సమయంలో రూపకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలని, దివ్యాంగులపై వినియోగించే భాష విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. వికలాంగుడు, మందబుద్ధి లాంటి పదాలు వాడకూడదని పేర్కొంది. వారి వైద్యపరిస్థితిని వాస్తవాలకు దగ్గరగా చూపించాలని, వక్రీకరించకూడదని మార్గదర్శకాల్లో ధర్మాసనం (Supreme Court) స్పష్టం చేసింది. వాస్తవాలను చిత్రీకరించడానికి దృశ్య మాధ్యమాలు కృషి చేయాలని తెలిపింది. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లను మాత్రమే కాకుండా వారి విజయాలు, ప్రతిభ, సమాజానికి చేసిన సేవను చూపించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ విషయంలో రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటులకు అవగాహన ఉండాలని.. ఇందుకోసం కార్యక్రమాలు రూపొందించాలని తెలిపింది. బాలీవుడ్ సినిమా (Bollywood Movie) ‘ఆంఖ్ మిచోలీ’లో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని నిపున్ మల్హోత్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పునిస్తూ సోమవారం ధర్మాసనం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర మంత్రుల వేతనాలు, అతిథుల ఆతిథ్యానికి రూ.1,248.91 కోట్లు..
2024-25 బడ్జెట్లో మంత్రి మండలి, ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా మండలితో పాటు అతిథుల ఆతిథ్యానికి రూ.1,248.91 కోట్లు కేటాయించింది. -
చితిలో సగం కాలిన మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు.. ఎందుకంటే?
చితిలో సగం కాలిన యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం తీసుకున్నారు. -
జనగణన ఈ ఏడాదీ లేనట్లేనా? బడ్జెట్లో పరిమిత కేటాయింపులే..!
Population Census: జనగణన, జాతీయ జనాభా నమోదు ప్రక్రియకు కేంద్ర బడ్జెట్లో పరిమిత కేటాయింపులే చేశారు. -
నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టు
నీట్ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. -
మూడు ప్రాణాధార క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
ఆరోగ్య రంగానికి ఈ సారి బడ్జెట్లో కేటాయింపులు పెంచారు. -
చీపురు లేబుల్పై పోషకాల లిస్ట్..అవాక్కైన నెటిజన్లు
సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన పోస్ట్ నెటిజన్లను కంగుతినేలా చేస్తోంది. -
అధికార పక్షం అలా.. ప్రతిపక్షాలు ఇలా.. బడ్జెట్పై ఎవరేమన్నారంటే..?
కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన కీలక ప్రకటనలపై అధికార, ప్రతిపక్షాలు ఎలా స్పందించాయంటే..? -
సంకీర్ణ ధర్మం.. ఏపీ, బిహార్లకు బడ్జెట్లో పెద్దపీట!
సంకీర్ణ ధర్మాన్ని పాటించిన మోదీ ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించినట్లు తెలుస్తోంది. -
సోషల్ మీడియా పోస్టులపై.. ఓం బిర్లా కుమార్తె పరువు నష్టం దావా
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె దిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. -
దీదీ.. మీ వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వండి: బెంగాల్ గవర్నర్
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని రాజ్ భవన్ కోరింది. -
ఆ ‘నీట్’ ప్రశ్నకు ఒకటే సమాధానం: సుప్రీంకు వెల్లడించిన నిపుణుల కమిటీ
NEET-UG: నీట్- యూజీ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్నపై ఐఐటీ-దిల్లీ నిపుణుల కమిటీ నేడు నివేదిక సమర్పించింది. -
గ్యాంగ్స్టర్తో వెళ్లిపోయిన ఐఏఎస్ అధికారి భార్య.. తిరిగొచ్చి..
IAS Officer Wife: గ్యాంగ్స్టర్తో కలిసి ఇంటినుంచి వెళ్లిపోయిన ఓ ఐఏఎస్ అధికారి భార్య తిరిగొచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. -
యజమాని పేరు చెప్పనవసరం లేదు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహారశాలలపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. -
ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం
భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. -
నేషనల్ హెరాల్డ్ కేసులో లిఖితపూర్వక నోట్ సమర్పించండి
నేషనల్ హెరాల్డ్ కేసులో నివేదించిన అంశాలపై లిఖితపూర్వక నోట్ సమర్పించాలని మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. -
మూడు నెలలుగా కుక్కల గదిలో కార్మికుడు
కుక్కల కోసం నిర్మించిన గదిలో వలస కార్మికుడొకరు నివసిస్తున్న ఘటన కేరళలో చర్చనీయాంశమైంది. -
సంక్షిప్త వార్తలు (10)
తాజా ఆర్థిక సర్వే మన దేశానికి సంబంధించి కొన్ని చేదు వాస్తవాలను బయటపెట్టింది. దేశంలో ఏకంగా సగం మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలకు అవసరమైన ప్రమాణాలను అందుకోలేకపోతున్నారు. -
నీట్ను వ్యతిరేకిస్తూ కర్ణాటక సర్కారు తీర్మానం!
వైద్య విద్య కోర్సుల కోసం నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్ష (నీట్)ను వ్యతిరేకిస్తూ కర్ణాటక సర్కారు తీర్మానించినట్లు సమాచారం. -
చెత్తకుప్పలో వజ్రాల హారం
విలువైన వజ్రాల హారాన్ని ఓ వ్యక్తి పొరపాటున చెత్తకుండీలో వేసి పోగొట్టుకోగా.. దానిని వెతికి తిరిగి అప్పగించి నిజాయతీ చాటుకున్న పారిశుద్ధ్య కార్మికుడిని చెన్నై మహానగర కార్పొరేషన్ మేయర్ ప్రియ అభినందించి, నజరానా అందించారు. -
బెంగాల్లో ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమాణం అక్రమమన్న రాజ్భవన్
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో నెగ్గిన ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవల చేసిన ప్రమాణం అక్రమమని రాజ్భవన్ పేర్కొంది. -
‘మేకిన్ ఇండియా’ స్ఫూర్తిని చాటిన అనంత్-రాధిక వివాహం
ఇటీవల జరిగిన అనంత్ అంబానీ- రాధిక వివాహ వేడుక దేశమంతా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. న
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బడ్జెట్ ప్రసంగ సమయంలో ఆసక్తికర సన్నివేశాలు.. సైడ్లైట్స్ ఇవే..!
-
చితిలో సగం కాలిన మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు.. ఎందుకంటే?
-
రాజధానికి రూ.15వేల కోట్లు.. నిధులు ఏ రూపంలో వచ్చినా రాష్ట్రానికి మేలే: చంద్రబాబు
-
స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకే బంగారంపై సుంకంలో కోత: గోయల్
-
లీక్స్పై స్పందించిన ‘వీడీ 12’ టీమ్.. సోషల్ మీడియాలో పోస్ట్
-
బడ్జెట్ 2024.. పరిశ్రమ వర్గాలు ఏమన్నాయంటే!