Sanjay Singh: ఆప్ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా సంజయ్ సింగ్
ఆమ్ఆద్మీ పార్టీ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా ఆప్ సంజయ్ సింగ్ను నియమించింది.
దిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ (Sanjay Singh)ను ఆప్ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా ఆ పార్టీ నియమించింది. సంజయ్ సింగ్ 2018లో తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయనను ఆప్ రెండో దఫా ఎంపీగా పంపింది. పార్టీ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన వారు పార్టీ ఎంపీలకు నాయకత్వం వహించాల్సి ఉంటుంది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో సంజయ్ సింగ్ పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఎన్డీయే ప్రభుత్వం తమపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమను వంద ముక్కలు చేసినా కేంద్రం ముందు తలవంచబోమని పేర్కొన్నారు.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. సుప్రీంకోర్టు ఏప్రిల్లో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ జైల్లో ఉన్నందున పార్టీ కార్యకలాపాలను సంజయ్సింగ్ పర్యవేక్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి
జమ్ము కశ్మీర్లోని కథువా జిల్లా మాచేడి ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. -
నాయకులైనా.. ప్రముఖులైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు: ఏక్నాథ్ శిందే
శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకొంది. ఈ ఘటనపై మండిపడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
‘హిమాచల్’లో 76 రహదారులు మూసివేత.. 3 జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక!
హిమాచల్ ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. -
అంబానీ ఇంట పెళ్లి.. స్టార్ హోటళ్లు ఫుల్..ఒక్క రోజుకు ₹లక్ష
అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ల వివాహాం నేపథ్యంలో ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలో ఉన్న స్టార్ హోటళ్లు ఇప్పటికే నిండిపోయాయి. -
జమ్మూకశ్మీర్లో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదుల దాడి
Terrorist attack: జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. -
‘ఆ క్షణం నా కళ్లలో నీళ్లు తిరిగాయి’.. చిన్నారిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
‘అమెరికా గాట్ టాలెంట్’ షోలో భారత సంతతికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి తన గానంతో గోల్డెన్ బజర్ను గెలుచుకొంది. దీనిపై స్పందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆమె ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. -
రష్యా చేరుకున్న ప్రధాని మోదీ.. మాస్కోలో సాదర స్వాగతం
PM Modi: రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ మాస్కో చేరుకున్నారు. ఆయనకు అధికారులు సాదర స్వాగతం పలికారు. -
ఎంపీ విందులో ఉచితంగా ‘మద్యం’.. ఎగబడిన జనం!
కర్ణాటకలో ఓ భాజపా ఎంపీ అనుచరులు ఉచితంగా ‘మద్యం’ పంపిణీ చేయడం చర్చనీయాంశమయ్యింది. -
విదేశీ నేతల కోసం కొత్త మెర్సిడెస్ కార్లు..
కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగు సాయుధ మెర్సిడెస్ కార్లను దిగుమతి చేసుకున్నట్లుగా అధికారిక వర్గాల సమాచారం. -
108 మంది పోలీస్ అధికారుల్ని డిస్మిస్ చేశాం: సీఎం విజయన్
నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడిన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకొంటున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. -
15 నిమిషాలు.. ఒకే వ్యక్తి.. రెండుసార్లు మంత్రిగా ప్రమాణం!
మధ్యప్రదేశ్లో ఇటీవల భాజపాలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో చోటు కల్పించింది. ఈ క్రమంలోనే ప్రమాణస్వీకార కార్యక్రమంలో జరిగిన చిన్న తప్పిదం కారణంగా ఆయన రెండుసార్లు మంత్రిగా ప్రమాణం చేయాల్సివచ్చింది. -
ఓ ప్రైవేటు వ్యక్తి కోసం రాష్ట్రానికి ఎందుకంత ఆసక్తి? - సుప్రీం
సందేశ్కాలీ ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను భారత సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. -
నీట్-యూజీ పేపర్ లీకైన మాట వాస్తవమే: సుప్రీంకోర్టు
NEET Row: నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు తెలిపింది. -
నెలసరి సెలవులు మంచిదే కానీ..: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court: కొన్నిసార్లు మహిళల ప్రయోజనాల కోసం మనం చేసే ప్రయత్నాలు వారికి ప్రతికూలంగా మారొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నెలసరి సెలవుల అంశంపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్
ఇటీవల మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హేమంత్ సోరెన్ (Hemant Soren).. ఝార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. -
కజిరంగ పార్క్ను ముంచెత్తిన వరదలు.. వన్యప్రాణులు మృత్యువాత
వరదలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటివరకు దీనివల్ల 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. -
భారీ వర్షాల ఎఫెక్ట్.. 27 విమానాల దారి మళ్లింపు..!
ముంబయిలో వర్షాలు ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దాదాపు 27 విమానాలను దారి మళ్లించారు. -
మహిళపై కారుతో దూసుకెళ్లి.. గర్ల్ఫ్రెండ్ ఇంట్లో నక్కి: శివసేన యువనేతపై లుక్ఔట్ నోటీసు
Mumbai Hit and Run case: ఓ మహిళ మృతికి కారణమైన ముంబయి హిట్ రన్ కేసులో ప్రధాన నిందితుడు శివసేన యువనేతపై పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. అతడి కోసం 6 బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. -
ఆ స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: రష్యా పర్యటనకు బయల్దేరిన మోదీ
ప్రధాని నరేంద్రమోదీ (Modi) నేడు రష్యా పర్యటనకు బయల్దేరారు. -
అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన
అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సందర్శించారు. -
బయట నుంచి చూస్తే కప్బోర్డ్.. లోపల మాత్రం ఉగ్ర స్థావరం
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు జనావాసాల మధ్య నక్కేందుకు బంకర్లను నిర్మించుకొంటున్నారు. తాజాగా ఓ ఎన్కౌంటర్లో సైన్యం ఈ విషయాన్ని గమనించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ ప్రజల కెప్టెన్... వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోలేదు: గావస్కర్
-
ఈ నెల 11 నుంచి రైతుబజార్లలో కందిపప్పు, బియ్యం విక్రయం: మంత్రి నాదెండ్ల
-
నాటకాలు ఆపండి..! సొంత పార్టీ నేతలపై బైడెన్ ఆగ్రహం
-
పారిస్ ఒలింపిక్స్ చెఫ్ దే మిషన్గా గగన్ నారంగ్..పతాకధారిగా సింధు
-
డకౌట్ అయినా యువరాజ్ సంతోషించారు: అభిషేక్ శర్మ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM