- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఎంపీగా.. ఎమ్మెల్యేగా కొనసాగితే తప్పేంటి? ఆర్ఎల్పీ నేత వాదన
ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎంపీగా ఎన్నికై రెండు సభల్లోనూ కొనసాగితే తప్పేంటని ఆర్ఎల్పీ నేత హనుమాన్ బినివాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
జైపుర్: ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి లోక్సభకు ఎంపీగా ఎన్నికైతే.. రెండు సభల్లోనూ కొనసాగేలా నిబంధన ఉండాలని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) నేత హనుమాన్ బినివాల్ (Hanuman Beniwal) అభిప్రాయపడ్డారు. రాజస్థాన్లోని నాగౌర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన కొత్త వాదనను తెర పైకి తీసుకువచ్చారు. అమెరికాలో ఇటువంటి నిబంధన ఉందని.. భారత్లోనూ ఇలా ఉంటే బాగుంటుందన్నారు.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 101(2) ప్రకారం.. విధానసభ సభ్యుడిగా.. ఎంపీగా ఒకేసారి సమయంలో ఉభయ సభల్లో సభ్యుడిగా కొనసాగడానికి వీలు లేదు. అయితే.. అమెరికాలో ఇందుకు వీలుందని.. భారత్లో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ‘‘రెండు పదవులు ఉండటం వల్ల కలిగే ఇబ్బందులేంటి? ప్రజలే మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికలోనూ ఆర్ఎల్పీ పోటీ చేస్తుంది’’ అని బినివాల్ పేర్కొన్నారు.
కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..వివాదంలో కాంగ్రెస్ నేత
త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్తో పొత్తుపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా పోరాడుతామని.. పాత పద్ధతిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్యలో రూ.650 కోట్లతో ‘మ్యూజియం ఆఫ్ టెంపుల్స్’
అయోధ్యలో రూ.650 కోట్లతో ‘మ్యూజియం ఆఫ్ టెంపుల్స్’ నిర్మాణానికి టాటా సన్స్ చేసిన ప్రతిపాదనకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. -
సభకు నమస్కారం.. మాతృభాషకు వందనం
తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కె.గోపీనాథ్ మాతృభాషపై తనకున్న మమకారాన్ని దేశ అత్యున్నత చట్టసభ నుంచి ఎలుగెత్తి చాటారు. -
దిల్లీ మంత్రి ఆతిశీ నీటి దీక్షకు ముగింపు
దేశ రాజధాని నగరం నీటిసమస్యను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోగ్యం క్షీణించటంతో మంగళవారం తెల్లవారుజామున ఆమెను ఆసుపత్రికి తరలించారు. -
బెయిలు దరఖాస్తులు త్వరగా తేల్చాలి
బెయిలు దరఖాస్తులకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. వాటిని అనవసరంగా వాయిదా వేయకూడదని దిల్లీ హైకోర్టును ఉద్దేశించి పేర్కొంది. -
ఎడారి మీదుగా ఎక్స్ప్రెస్ వే
రాజస్థాన్లోని ఎడారి మీదుగా అమృత్సర్, జామ్నగర్ల మధ్య నిర్మిస్తున్న సూపర్ ఎక్స్ప్రెస్ వేను 2025 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (నాయ్) లక్ష్యంగా పెట్టుకొంది. -
చరిత్రలో తొలిసారిగా గుప్త్ పర్వతం అధిరోహించాం
హిమాలయాల్లో ఇప్పటి వరకూ ఎవరూ అధిరోహించని ‘గుప్త్’ పర్వతంపై తొమ్మిది మందితో కూడిన తమ బృందం కాలు మోపిందని కోల్కతాకు చెందిన సోనార్పుర్ ఆరోహీ పర్వతారోహకుల క్లబ్ ప్రకటించింది. -
వేర్వేరు ఇంటిపేర్లున్నా ఆన్లైన్ టికెట్లు తీసుకోవచ్చు: రైల్వే
వేర్వేరు ఇంటిపేర్లు ఉన్నవారికి ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా రైలు టికెట్లు తీసుకోవడంపై ఆంక్షలు విధించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని రైల్వేశాఖ తోసిపుచ్చింది. -
పుణె కారు ప్రమాదం కేసు.. బాలుడికి బెయిల్
మద్యం మత్తులో ఇద్దరు టెకీల మృతికి కారణమయ్యాడనే ఆరోపణలతో ప్రస్తుతం అబ్జర్వేషన్ హోంలో ఉన్న పుణె బాలుడిని విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. -
సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్అదాలత్లో పాల్గొనండి
న్యాయస్థానాలలో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సత్వర తీర్పులు వెలువడే లోక్అదాలత్ సేవలను వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పిలుపునిచ్చారు. -
జులైలో రష్యా పర్యటనకు మోదీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై నెల మొదట్లో రష్యా పర్యటనకు వెళ్లనున్నట్లు దౌత్య వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బహుశా జులై 8న ఇది ఉండవచ్చని, తేదీ ఖరారుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. -
పాఠ్యాంశంగా ఎమర్జెన్సీ కాలం
ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చిన అత్యయిక పరిస్థితుల (ఎమర్జెన్సీ) నాటి రోజుల గురించి నేటి తరానికి తెలియజేయడానికి దాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. -
అయోధ్య ఆలయంలో లీకేజీ లేదు: నృపేంద్ర మిశ్ర
అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు వచ్చిన ఆరోపణల్ని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తోసిపుచ్చారు. -
హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ కేజ్రీవాల్కు దిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించలేదు. -
ఎంపీలుగా 535 మంది ప్రమాణం
నూతన లోక్సభ తొలి సమావేశాల సందర్భంగా సోమ, మంగళవారాల్లో మొత్తం 535 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
ఏదైనా ఒక పనిని పూర్తిచేసేందుకు మీకు ఒక రోజంతా గడువు ఉందనుకోండి.. ఆ పని పూర్తయ్యేందుకు మీకు రోజు మొత్తం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
ఫోన్ పేలో బగ్ను గుర్తించిన బిహార్ యువకుడు మయాంక్
‘ఫోన్ పే’ యాప్లో బగ్ ఉన్నట్లు బిహార్లోని భాగల్పుర్కు చెందిన ఓ యువకుడు గుర్తించాడు. బుధానాథ్కు చెందిన మయాంక్ సైబర్ భద్రత పరిశోధకుడు. -
‘ మీ విమానం ఎక్కను’: ఎయిరిండియా సేవలపై ఓ నెటిజన్ అసహనం
ఎయిరిండియా(Air India) సంస్థ అందించిన సేవలపై ఓ నెటిజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకెప్పుడు ఆ విమానం ఎక్కనంటూ పోస్టు పెట్టారు. -
అజిత్ వర్గం ఎమ్మెల్యేలకు ద్వారాలు తెరిచే ఉంటాయి - శరద్ పవార్
లోక్సభ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహంలో ఉన్న అజిత్ వర్గం ఎమ్మెల్యేలు.. తిరిగి శరద్ పవార్ గూటికి చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి.. దుండగుడి ఆత్మహత్య!
-
అప్పుడలా.. ఇప్పుడిలా.. ప్రతిపక్ష హోదాపై జగన్ రకరకాల మాటలు
-
ఒక్కో బస్సులో.. 200 మంది విద్యార్థులు!
-
డామిట్.. కథ అడ్డం తిరిగింది!.. తెరపైకి కడప వైకాపా నేత హత్య కేసు
-
శ్రీకాకుళంలో రిటైర్డ్ టీచర్ స్థలం ఆక్రమించి వైకాపా కార్యాలయం
-
జనానికి మండింది.. జగన్ పేరు ఊడింది