పార్లమెంటులో జర్నలిస్టులపై ఆంక్షలను తొలగించండి: ఎడిటర్స్‌ గిల్డ్‌

పార్లమెంటు కార్యకలాపాలను కవర్‌ చేసే మీడియా ప్రతినిధులపై కొవిడ్‌ సమయంలో విధించిన ఆంక్షలను తొలగించాలంటూ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌లకు ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా లేఖ రాసింది.

Published : 02 Jul 2024 04:18 IST

దిల్లీ: పార్లమెంటు కార్యకలాపాలను కవర్‌ చేసే మీడియా ప్రతినిధులపై కొవిడ్‌ సమయంలో విధించిన ఆంక్షలను తొలగించాలంటూ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌లకు ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా లేఖ రాసింది. కొవిడ్‌ నిబంధనల కారణంగా సభా కార్యక్రమాల కవరేజీకి పరిమిత సంఖ్యలో పాత్రికేయులకు పాస్‌లు మంజూరు చేసేవారని ఈ సందర్భంగా ఎడిటర్స్‌ గిల్డ్‌ పేర్కొంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని