FMGE exam: ఆ ప్రశ్నాపత్రాలు ఇస్తామంటే నమ్మొద్దు - ఎన్బీఈ హెచ్చరిక
‘ఎఫ్ఎంజీఈ’ అర్హత పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని అందజేస్తామని సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని నమ్మవద్దని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది.
దిల్లీ: విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు భారత్లో సేవలందించేందుకు అవసరమయ్యే ‘ఎఫ్ఎంజీఈ’ అర్హత పరీక్ష జులై 6న నిర్వహించనున్నారు. అయితే, ఇందుకు సంబంధించి ప్రశ్నాపత్రాన్ని అందజేస్తామని సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని నమ్మవద్దని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది. అవన్నీ మోసపూరిత ప్రకటనలని, కేవలం డబ్బుల కోసమే కొందరు అటువంటి చర్యలకు పాల్పడుతున్నారని స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రం ఇంకా రూపొందించే దశలోనే ఉందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు.. ‘సుప్రీం’లో కేంద్రం అఫిడవిట్
విదేశాల్లో వైద్యవిద్య పూర్తిచేసిన విద్యార్థులు భారత్లో సేవలందించాలంటే ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE)లో తప్పక ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి జులై 6న దేశవ్యాప్తంగా 50 నగరాల్లోని 71 కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, నగదు చెల్లిస్తే ఈ పరీక్షా ప్రశ్నాపత్రం అందజేస్తామంటూ సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారంపై ఎన్బీఈ స్పందించింది. తప్పుదారి పట్టించే ఇటువంటి ప్రకటనలను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. ఎవరైనా ఇటువంటి చర్యల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వామ్యమైనా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ తరహా దుష్ర్పచారానికి సంబంధించి కేరళలో ఇప్పటికే ఓ కేసు కూడా నమోదైనట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హిమాచల్’లో 76 రహదారులు మూసివేత.. 3 జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక!
హిమాచల్ ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. -
అంబానీ ఇంట పెళ్లి.. స్టార్ హోటళ్లు ఫుల్..ఒక్క రోజుకు ₹లక్ష
అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ల వివాహాం నేపథ్యంలో ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలో ఉన్న స్టార్ హోటళ్లు ఇప్పటికే నిండిపోయాయి. -
జమ్మూకశ్మీర్లో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదుల దాడి
Terrorist attack: జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. -
‘ఆ క్షణం నా కళ్లలో నీళ్లు తిరిగాయి’.. చిన్నారిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
‘అమెరికా గాట్ టాలెంట్’ షోలో భారత సంతతికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి తన గానంతో గోల్డెన్ బజర్ను గెలుచుకొంది. దీనిపై స్పందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆమె ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. -
రష్యా చేరుకున్న ప్రధాని మోదీ.. మాస్కోలో సాదర స్వాగతం
PM Modi: రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ మాస్కో చేరుకున్నారు. ఆయనకు అధికారులు సాదర స్వాగతం పలికారు. -
ఎంపీ విందులో ఉచితంగా ‘మద్యం’.. ఎగబడిన జనం!
కర్ణాటకలో ఓ భాజపా ఎంపీ అనుచరులు ఉచితంగా ‘మద్యం’ పంపిణీ చేయడం చర్చనీయాంశమయ్యింది. -
విదేశీ నేతల కోసం కొత్త మెర్సిడెస్ కార్లు..
కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగు సాయుధ మెర్సిడెస్ కార్లను దిగుమతి చేసుకున్నట్లుగా అధికారిక వర్గాల సమాచారం. -
108 మంది పోలీస్ అధికారుల్ని డిస్మిస్ చేశాం: సీఎం విజయన్
నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడిన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకొంటున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. -
15 నిమిషాలు.. ఒకే వ్యక్తి.. రెండుసార్లు మంత్రిగా ప్రమాణం!
మధ్యప్రదేశ్లో ఇటీవల భాజపాలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో చోటు కల్పించింది. ఈ క్రమంలోనే ప్రమాణస్వీకార కార్యక్రమంలో జరిగిన చిన్న తప్పిదం కారణంగా ఆయన రెండుసార్లు మంత్రిగా ప్రమాణం చేయాల్సివచ్చింది. -
ఓ ప్రైవేటు వ్యక్తి కోసం రాష్ట్రానికి ఎందుకంత ఆసక్తి? - సుప్రీం
సందేశ్కాలీ ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను భారత సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. -
నీట్-యూజీ పేపర్ లీకైన మాట వాస్తవమే: సుప్రీంకోర్టు
NEET Row: నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు తెలిపింది. -
నెలసరి సెలవులు మంచిదే కానీ..: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court: కొన్నిసార్లు మహిళల ప్రయోజనాల కోసం మనం చేసే ప్రయత్నాలు వారికి ప్రతికూలంగా మారొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నెలసరి సెలవుల అంశంపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్
ఇటీవల మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హేమంత్ సోరెన్ (Hemant Soren).. ఝార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. -
కజిరంగ పార్క్ను ముంచెత్తిన వరదలు.. వన్యప్రాణులు మృత్యువాత
వరదలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటివరకు దీనివల్ల 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. -
భారీ వర్షాల ఎఫెక్ట్.. 27 విమానాల దారి మళ్లింపు..!
ముంబయిలో వర్షాలు ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దాదాపు 27 విమానాలను దారి మళ్లించారు. -
మహిళపై కారుతో దూసుకెళ్లి.. గర్ల్ఫ్రెండ్ ఇంట్లో నక్కి: శివసేన యువనేతపై లుక్ఔట్ నోటీసు
Mumbai Hit and Run case: ఓ మహిళ మృతికి కారణమైన ముంబయి హిట్ రన్ కేసులో ప్రధాన నిందితుడు శివసేన యువనేతపై పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. అతడి కోసం 6 బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. -
ఆ స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: రష్యా పర్యటనకు బయల్దేరిన మోదీ
ప్రధాని నరేంద్రమోదీ (Modi) నేడు రష్యా పర్యటనకు బయల్దేరారు. -
అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన
అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సందర్శించారు. -
బయట నుంచి చూస్తే కప్బోర్డ్.. లోపల మాత్రం ఉగ్ర స్థావరం
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు జనావాసాల మధ్య నక్కేందుకు బంకర్లను నిర్మించుకొంటున్నారు. తాజాగా ఓ ఎన్కౌంటర్లో సైన్యం ఈ విషయాన్ని గమనించింది. -
6 గంటల్లో 300 మి.మి.ల వాన.. ముంబయిని వణికించిన వరుణుడు
Mumbai Rains: ముంబయిలో ఆరు గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో నగరం అస్తవ్యస్తమైంది. లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
స్నాక్స్ అంటే లొట్టలేస్తాం.. లేబుల్ చదివాకే పొట్టలోకేస్తాం
భారతీయుల్లో ఆరోగ్యకరమైన చిరుతిళ్లపై శ్రద్ధ పెరుగుతోంది. 73 శాతం మంది తాము చిరుతిళ్లు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్పై ముద్రించిన ముడి పదార్థాల (ఇంగ్రిడియంట్స్) జాబితా, పోషక విలువల వివరాలను క్షుణ్నంగా తెలుసుకుంటున్నట్లు ‘ది హెల్దీ స్నాకింగ్ రిపోర్ట్-2024’ నివేదిక తేల్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘హిమాచల్’లో 76 రహదారులు మూసివేత.. 3 జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక!
-
షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ డీఎస్సీ.. ఎలాంటి మార్పు లేదు
-
మాల్దీవుల్లో సంబరాలు చేసుకోండి.. భారత క్రికెట్ జట్టుకు ఆహ్వానం
-
అధిక వడ్డీ ఆశ జూపి భారీ మోసం.. రూ.514 కోట్ల డిపాజిట్లు సేకరణ
-
ఓటీటీలోకి ‘హరోం హర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ఐసీసీ ఛైర్మన్ రేసులో జై షా!